మహదేవపూర్, జూన్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లో నీటి మట్టం తగ్గుతోంది. బరాజ్కు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం తగ్గింది. పూర్తి నిల్వ నీటి స
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రాణహితగా విలసిల్లుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర�
జయశంకర్ భూపాల పల్లి : రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్ని రకాలుగా అన్యాయం చేశాయి. గ్రామాలను గత్తర లేపాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. 5వ విడత పల్లె ప్ర�
జయశంకర్ భూపాలపల్లి : నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి. యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని భూపాలపల్లి డీఎస్పీ ఏ. రాములు హెచ్చరించారు. శుక్రవారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నకిలీ
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండలం బస్వరాజుపల్లెకు చెందిన సంపత్ నాలుగు ఎకర�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య తో గొడవపడి భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండల�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు కొత్త జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే అర్థమవుతుంది. కొత్త జిల్లాలు ఏర్పడటం ద్వారా అధికారులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధ
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జెన్కో స్టేజ్-2 లో యాష్ హ్యాండిలింగ్ సిస్టం�