ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపు లతో జోరు వాన కురుస్తోంది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్ల మీద ప్రవహించింది. అండర్ బ్రిడ్జి ప్రధాన రహదారిపై వర్షం నీరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఉద్యోగాల దందాపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నెల 23న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘ఉద్యోగాల పేరుతో దందా’ కథనానికి వారు స్పందించారు. నిరుద్యోగుల అ�
Dalitha Bandhu | గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాపల్లి (Jayashankar bhupalapalli) కలెక్టరేట్ను పలు దళిత సంఘాలు ముట్టడించాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి.
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా భరోసానిచ్చారు. బుధవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరదలో గల్లంతైన నలుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంటకు చెందిన సాద లక్ష్మి (65) గురువార
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామ అంబాలకుంట చెరువులో సోమవారం కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన (ఖడ్గాన్ని పోలిన) విగ్రహం బయటపడింది.
దిగువ మానేరు జలాశయం నుంచి గోదావరిలో కలిసే మంథని మండలం ఆరెంద వరకు మానేరు వాగు 108 కిలో మీటర్లు ఉండగా పెద్దపల్లి జిల్లాలోనే అత్యధికంగా 86 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నది. అయితే, ఈ వాగు వానకాలంలో ఉధృతంగా ప్రవహ�
నిరుపేద ప్రజల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర
మిరప తోటను సాగు చేసి ఆర్థికంగా ఎదుగుదామనుకున్న రైతుకు ఇప్పుడు ఆ పంట శాపంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో దాదాపు 800 ఎకరాల్లో మిరప పంటను రైతులు సాగు చేశారు.