Crime news | జార్ఖండ్ మీదుగా ఢిల్లీకి వెళ్తున్న సీల్దా-రాజధాని ఎక్స్ప్రెస్ (Sealdah-Rajdhani Express) రైలులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. జార్ఖండ్లోని ధన్బాద్ రైల్వే స్టేషన్లో రైలెక్కిన హర్విందర్ సింగ్ (41) అనే వ్య�
Crime news | ఓ తాగుబోతు వేధింపులు భరించలేక వచ్చిన భార్య వచ్చినట్టే వదిలి వెళ్లిపోయింది. అలా మొత్తం 11 మందిని పెళ్లి చేసుకోగా ఆ పదకొండు మంది అతడిని విడిచిపెట్టి పోయారు. పేరుకు 11 పెళ్లిళ్లు చేసుకున్నా ఏ భార్యా ఎక్కు
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చుడే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మరో రాష్ట్రంలో తన మార్క్ రాజకీయాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. జార్ఖండ్లో హేమంత్ సొరేన్ సర్కారును క
రాంచీ : దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదు సంవత్సరాల జైలు శిక్షణతో పాటు రూ.60లక్షల జరిమానా విధిస్తూ కోర్టు త�
Crime News | మావోయిస్టులకు ధనసాయం అందిస్తున్నందుకు ఒక బెంగాలీ వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జార్ఖండ్లో మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో మహేష్ అగర్వాల్
Crime News | పల్లెటూళ్లలో మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని నమ్మి కొందరు క్రూర చర్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా జార్ఖండ్లో వెలుగు చూసింది. గుమ్లా గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను
రాంచీ : ఆస్తి వివాదంలో కన్నతండ్రిని పదునైన ఆయుధంతో పొడిచి చంపిన కొడుకు ఉదంతం జార్ఖండ్లోని గొడ్డా ప్రాంతంలో వెలుగుచూసింది. తన తమ్ముడికి ఆస్తిలో అధిక వాటా ఇచ్చి తనను చిన్నచూపు చూశాడనే కోపంతో నిం�
Murder: జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో దూరి హత్యచేశారు. ఈ ఘటనలో
Jarkhand murders: జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భూమ్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్యచేశారు.