జనగామలో దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘా లు భగ్గుమన్నాయి. జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక సందర్భంగా దళిత మహిళా కౌన్సిలర్ మంజులపై కాంగ్రె స్ సభ్యులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. తీరా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట �
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
Dharani Bhu Bharati Scam : రాష్ట్రంలో సంచలం సృష్టించిన ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్ల అక్రమాలకు పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.3.90కోట్ల కుంభకోణంలో నిందితులుగా ఉన్న 15 మందిని జనగామ �
‘పల్లెలకు కథానాయకులు మీరే.. సమష్టి కృషితో ప్రగతిని పరుగులు పెట్టించాలి.. ఎవరు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదు.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా అండగా ఉంటుంది’ అని కొత్త సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప�
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జిల్లాల పర్యటనతో క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుయుక్తులను చిత్తుచేస్తూ గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లను జిల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వరంగల్ జిల్లా ముఖద్వారం అయిన పెంబర్తి వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
Telugu Student | ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు (Telugu Student) అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలే అనేకం చోటు చేసుకుంటున్నాయి.
అన్ని అర్హతలు ఉన్న సిద్దిపేట జిల్లా చేర్యాలను ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ వేదికగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.అసెంబ్లీ శీతాకాల సమ�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని అధికార పక్షాన్ని నూతనంగా గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రశ్నించాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్�