High Court | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరి పెళ్లి శేఖర్ ఆధ్వర్యంలో మాఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబరాలు జరిపారు.
గ్రామాల్లో వారం రోజుల్లోగా బెల్ట్షాపులు మూసేయకపోతే మహిళలతో కలిసి మద్యం సీసాలు పగులగొడతామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డి
‘అందరు వరి పండించడం కాదు.. ఇతర పంటలు కూడా వేయాలని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు చెబితే మక్కలు పండించాం.. ఇప్పుడు అదే పాపమైంది.. తీరా పంట చేతికొచ్చాక మార్కెట్లో కొనడానికి సవాలక్ష కొర్రీలు పెడుతున్నరు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని ఓ సైబర్ కేటుగాడు మోసం చేసిన ఉదంతం సంచలనం రేపింది. గురువారం నియోజకర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పల్లా మీడియాకు వివరాలు వెల్లడించారు.
జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు రూ.9.08 కోట్ల నష్ట పరిహారం చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా న్యాయస్థానం జనగామ ఆర్డీవో కార్యాలయం ఫర్ని
జనగామలో దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘా లు భగ్గుమన్నాయి. జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక సందర్భంగా దళిత మహిళా కౌన్సిలర్ మంజులపై కాంగ్రె స్ సభ్యులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. తీరా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట �
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
Dharani Bhu Bharati Scam : రాష్ట్రంలో సంచలం సృష్టించిన ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్ల అక్రమాలకు పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.3.90కోట్ల కుంభకోణంలో నిందితులుగా ఉన్న 15 మందిని జనగామ �