రైతులు నష్టపోవద్దు,వానకాలం ముంచుకొస్తుంది, కొనుగోలు కేంద్రా ల నుంచి వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా చ�
Suicide Attempt | జిల్లాలోని లింగాల ఘనపురం మండలం ఏనెభావి గ్రామంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం పై మనస్తాపానికి గురైన పొన్నం తిరుమలేష్ అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
ప్రతీ లారీ లోడుకు రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరి ధాన్యం తూకంలో కోత పెడుతూ రైతులను మోసం చేస్తున్న ఘటన శుక్రవారం రామగుండంలో బట్టబయలైంది. ఐకేపీ సెంటర్లో తూకం వేసిన ధాన్యంకు, రైస్ మిల్లు వద్ద తూకం వేసిన ధా
బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. పనులు సైతం నాటి ఏఎంసీ పాలకవర్గం పర్యవేక్షణలో కొనసాగాయి. పనులు పూర్తయి రె�
ఐకేపీ కేంద్రంలో వడ్లు కొనకుండా నెల రోజులుగా అధికారులు, నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవా రం మండల పరిధిలోని బాలెంల ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా కొన�
KTR | రాష్ట్రంలో రాబందు పాలన పోయి రైతుబంధువు కేసీఆర్ పాలన వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయకపోయ
High Court | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బీఆర్ఎస్ మండల కన్వీనర్ చౌదరి పెళ్లి శేఖర్ ఆధ్వర్యంలో మాఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబరాలు జరిపారు.
గ్రామాల్లో వారం రోజుల్లోగా బెల్ట్షాపులు మూసేయకపోతే మహిళలతో కలిసి మద్యం సీసాలు పగులగొడతామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డి
‘అందరు వరి పండించడం కాదు.. ఇతర పంటలు కూడా వేయాలని ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు చెబితే మక్కలు పండించాం.. ఇప్పుడు అదే పాపమైంది.. తీరా పంట చేతికొచ్చాక మార్కెట్లో కొనడానికి సవాలక్ష కొర్రీలు పెడుతున్నరు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని ఓ సైబర్ కేటుగాడు మోసం చేసిన ఉదంతం సంచలనం రేపింది. గురువారం నియోజకర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పల్లా మీడియాకు వివరాలు వెల్లడించారు.
జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు రూ.9.08 కోట్ల నష్ట పరిహారం చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా న్యాయస్థానం జనగామ ఆర్డీవో కార్యాలయం ఫర్ని