ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజాసేవలో బీఆర్ఎస్ నేతల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు ప్రజాసేవలో ఉన్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని రేణుక గార్డెన్స్ల
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�
జనగామ జిల్లాలోని కాందిశీకుల భూములకు సంబంధించిన సేల్ సర్టిఫికెట్ కోసం ఎవాక్యు ఇంటరెస్ట్ (విభజన) చట్టం-1951 కింద వారసులు పెట్టుకున్న దరఖాస్తును 25 ఏండ్లయినా పరిషరించకపోవడంతో అధీకృత అధికారి మోహన్రావుకు ర
వారం రోజుల్లో గానుగుపహాడ్, చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణ పనులు ప్రారంభించకుంటే వేలాది మంది ప్రజలు, వందలాది గాడిదలు, దున్నపోతులతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని జనగామ గ్రామంలో గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జక్కుల కాంతారావు క్షేత్ర పర్యటన చేశారు. రైతులతో కలిసి గ్రామంలో సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు.
గత 50 ఏండ్లుగా ఉన్న దుర్గమ్మ గుడి స్థలాన్ని అక్రమంగా ముస్లింలకు కేటాయించడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేటలో (Bachannapet) స్థానికులు ధర్నా నిర్వహించారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జనగామ- సిద్దిపేట ప్రధాన రహదారిపై రా
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఆ�
ధాన్యానికి మద్దతు ధర రావడంలేదంటూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. దసరా సెలవుల తర్వాత మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కాగానే ఎడగారు చివరి ధాన్యం సహా వానకాలం వడ్లు సోమవారం పెద్దఎ�
అత్యధిక పాల ఉత్పత్తి జరి గే జనగామ ప్రాంత పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. అసెంబ్లీ వేదికగా ఇప్పటికే తాను పాడి రైతుల సమస్యలను లెవ�
డెంగీ జ్వరంతో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన జోగు శంకర్, సంధ్య దంపతులకు 20 నెలల కూతురు జోగు సాత్విక ఉన్నది.
ప్రజారంజక పాలన చేసి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థ్ధానంలో నిలిపితే, సీఎం రేవంత్రెడ్డి ప్రజలను నమ్మబలికి నిండాముంచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.