అత్యధిక పాల ఉత్పత్తి జరి గే జనగామ ప్రాంత పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. అసెంబ్లీ వేదికగా ఇప్పటికే తాను పాడి రైతుల సమస్యలను లెవ�
డెంగీ జ్వరంతో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన జోగు శంకర్, సంధ్య దంపతులకు 20 నెలల కూతురు జోగు సాత్విక ఉన్నది.
ప్రజారంజక పాలన చేసి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థ్ధానంలో నిలిపితే, సీఎం రేవంత్రెడ్డి ప్రజలను నమ్మబలికి నిండాముంచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘పంటలు ఎండిపోతున్నయ్.. ప్రభుత్వం సాగునీరందించి ఆదుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలకు దేవాదుల నీటి విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యత�
జనగామ జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలకు దేవాదుల నీటి విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శనివారం సూర్యాపేట-సిద్దిపేట �
జనగామ జిల్లా లింగలఘనపురం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను హత్యచేశారు (Murder). లింగాలఘనపురం మండలంలోని ఏనబావి గ్రామ శివారు పిట్టలోనిగూడెంకు చెందిన కాల్య కనకయ్య (30)కు ఇద్దరు భార్యలు �
తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యువతికి అరుదైన ఆపరేషన్ నిర్వహించి ఆమె కడుపులో ఉన్న 9 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా తీవ్రమై�
జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా బండ్లగూడెం కస్తూర్బా పాఠశాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల గదులను పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు జరగక
Rainfall | తెలంగాణలో నైరుతి రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఆయా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.
పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాలంటూ శనివా రం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండ లం చాగల్లులో రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్-హైదరాబాద్ హైవేపై పొగాకుకు నిప్పంటించి నిరసన తెలిపారు.
కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో పేర్ని గౌతమ్ (19) అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని పోచన్నపేట వైపు రహదారిలో
జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్లో రెండు రోజులుగా తాగునీరు సరఫరా చేసే బోరుమోటర్లు పనిచేయకున్నా పట్టించుకునే వారేలేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.