అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు సమ్మక్క- సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలని కోరారు. “�
అమరావతి: నిమ్మకాయల రంగనాథ్ లేకపోవడం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు పాత్రికేయ రంగంలో విశేష అనుభవం కలిగిన నిమ్మకాయల రంగనాథ్ మృతి పట్ల పవన్ సంతాపం తెలిపారు. "
అమరావతి: 28మంది ఎంపీలతో వైసీపీ సాధించింది శూన్యం అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేం�
అమరావతి: పాఠశాలల్లో తరగతులు వాయిదా వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగ�
Pawan Kalyan | పొత్తు చిక్కులను విప్పేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రస్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామని తేల్చి చెప్పారు. మంగళవారం జనసేన అధినేత ఆ పార్టీకి చెందిన
అమరావతి: జనసేన ఐటీ విభాగానికి 16 మంది సభ్యులతో ఐటీ కమిటీ నియామకానికి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఇప్పటికే మిరియాల శ్రీనివాస్ ను ఈ విభాగానికి చైర్మన్ గా నియమించారు. ఈ కమిటీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ఐ టీ
అమరావతి : “దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తమ వ్వాల్సిన అవసరంఎంతైనా ఉందని” జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న
అమరావతి : రేపు ఉదయం మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జరగాల్సిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీస
అమరావతి: జనవరి 9వ తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అధ్యక్షత వహించనున్నారు. జనవరి 9వతేదీన ఉదయం11గంట�
అమరావతి : జగన్ సర్కారు స్థానిక సంస్థల నిధులు దోచి ఆర్థిక సంక్షోభం సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల్ని కూడా దోచేసి సర్పంచ్ ల
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన కొణిజేటి రోశయ్య నిష్కళంక రాజకీయయోధుడని, ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ” జనసేన పార్టీ స్థాపి�
అమరావతి : స్థానిక సమస్యలపై అవగాహనతో, సామాజిక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దుండగులు దాడులు చేశారు. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
Janasena Meeting | తన ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్ర వరంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.
Janasena Meeting | జనసేన బహిరంగ సభకు అనుమతి లేదని రాజమండ్రి పోలీసు శాఖ స్పష్టం చేసింది. సభావేదిక మార్చుకోవాలని నిర్వాహకులకు తాము సూచించినట్లు రాజమండ్రి అడిషనల్ ఎస్పీ