Pawan Kalyan | 2024లో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్
లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. అయితే, పర్యటన కోసం ప్రత్యేకంగా బస్స�
తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తానో..? లేదో..? భవిష్యత్తే నిర్ణయించాలన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..నా తమ్ముడి, నిబద్దత నాకు తెలుసు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్ద
కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్న అలీ (Ali) రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారని తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు అలీ. మరోవైపు పవన్ కల్యాణ్ ఓ వైపు స్టార్ హీరోగా ఉంటూనే..ఇంకోవై�
అమరావతి : కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమ్స్యలపై ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం కృషి చేసే దిశగా ప్రారంభించిన జనవాణి కార్యక్రమాన్ని ఆదివార�
స్వాగతం పలికేందుకు వెళ్లిన జనసేన కార్యకర్తలకు ప్రమాదం కోదాడ రూరల్, మే 20 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఢీ కొని ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరి�
ఏపీ రాజకీయ వ్యవహారం ఇప్పుడే పొత్తుల చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని పార్టీలూ నేరుగానో, పరోక్షంగానో పొత్తుల గురించి మాట్లాడేశాయి. తాజాగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పొత్తులపై స్పంది�
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు సమ్మక్క- సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలని కోరారు. “�
అమరావతి: నిమ్మకాయల రంగనాథ్ లేకపోవడం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు పాత్రికేయ రంగంలో విశేష అనుభవం కలిగిన నిమ్మకాయల రంగనాథ్ మృతి పట్ల పవన్ సంతాపం తెలిపారు. "
అమరావతి: 28మంది ఎంపీలతో వైసీపీ సాధించింది శూన్యం అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేం�
అమరావతి: పాఠశాలల్లో తరగతులు వాయిదా వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగ�
Pawan Kalyan | పొత్తు చిక్కులను విప్పేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రస్తుతం తాము బీజేపీతోనే పొత్తులో ఉన్నామని తేల్చి చెప్పారు. మంగళవారం జనసేన అధినేత ఆ పార్టీకి చెందిన