Pawan Kalyan | నినాదాలతో సీఎం అవ్వలేరని ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రోడ్ల మీదకొచ్చి తనకు గజమాలలు వేసి, హారతులు ఇస్తే సరిపోదని.. ఓట్లు కూడా వేయాలని పిలుపునిచ్చారు.
విభజన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో భారీగా అభివృద్ధి జరుగుతున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపక తప్పదని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అన
Pawan Kalyan | 2024లో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్
లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. అయితే, పర్యటన కోసం ప్రత్యేకంగా బస్స�
తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తానో..? లేదో..? భవిష్యత్తే నిర్ణయించాలన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..నా తమ్ముడి, నిబద్దత నాకు తెలుసు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్ద
కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్న అలీ (Ali) రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారని తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు అలీ. మరోవైపు పవన్ కల్యాణ్ ఓ వైపు స్టార్ హీరోగా ఉంటూనే..ఇంకోవై�
అమరావతి : కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమ్స్యలపై ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం కృషి చేసే దిశగా ప్రారంభించిన జనవాణి కార్యక్రమాన్ని ఆదివార�
స్వాగతం పలికేందుకు వెళ్లిన జనసేన కార్యకర్తలకు ప్రమాదం కోదాడ రూరల్, మే 20 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఢీ కొని ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరి�
ఏపీ రాజకీయ వ్యవహారం ఇప్పుడే పొత్తుల చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని పార్టీలూ నేరుగానో, పరోక్షంగానో పొత్తుల గురించి మాట్లాడేశాయి. తాజాగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పొత్తులపై స్పంది�
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు సమ్మక్క- సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలని కోరారు. “�
అమరావతి: నిమ్మకాయల రంగనాథ్ లేకపోవడం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు పాత్రికేయ రంగంలో విశేష అనుభవం కలిగిన నిమ్మకాయల రంగనాథ్ మృతి పట్ల పవన్ సంతాపం తెలిపారు. "
అమరావతి: 28మంది ఎంపీలతో వైసీపీ సాధించింది శూన్యం అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేం�