YS Sharmila | ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన కొడుకు వివాహానికి రావాలని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. షర్మిల బుధవారం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి నిశ్చితార్థం, పెళ్లి ఆహ్వానపత్రిక అందజే�
Ambati Rayudu | ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే అధికార వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అంబటి రాయుడు జనసేన పార్టీలోకి చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది.
Pawan Kalyan | వచ్చే ఏడాదిలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, సీఎం ఎవరనేదానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన జనసేన పార్టీకి ఎక్కడా కూడా డిపాజిట్లు దక్కలేదు. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది సీట్లను బీజేపీ కేటాయించింది.
Pawan Kalyan | జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర జరుగనున్నది. యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారని, దీనిపై తనకు సమాచారం అందిందంటూ పవన్ క�
ఉమ్మడి పౌరస్మృతిపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ, జనసేన పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని కోరారు. ప్రస్తుత�
Pawan Kalyan | నినాదాలతో సీఎం అవ్వలేరని ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రోడ్ల మీదకొచ్చి తనకు గజమాలలు వేసి, హారతులు ఇస్తే సరిపోదని.. ఓట్లు కూడా వేయాలని పిలుపునిచ్చారు.
విభజన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో భారీగా అభివృద్ధి జరుగుతున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపక తప్పదని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అన
Pawan Kalyan | 2024లో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్
లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. అయితే, పర్యటన కోసం ప్రత్యేకంగా బస్స�
తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తానో..? లేదో..? భవిష్యత్తే నిర్ణయించాలన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ..నా తమ్ముడి, నిబద్దత నాకు తెలుసు. పవన్ కల్యాణ్ లాంటి నిబద్ద
కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్న అలీ (Ali) రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారని తెలిసిందే. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు అలీ. మరోవైపు పవన్ కల్యాణ్ ఓ వైపు స్టార్ హీరోగా ఉంటూనే..ఇంకోవై�
అమరావతి : కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమ్స్యలపై ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం కృషి చేసే దిశగా ప్రారంభించిన జనవాణి కార్యక్రమాన్ని ఆదివార�