పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని | జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మచిలీపట్నంలో
Janasena Meeting | తనకు సినిమాల్లోకి రావాలని లేకపోయినా వచ్చానని, కానీ రాజకీయాల్లోకి మాత్రం రావాలనే వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. బుధవారం జరిగిన జనసేన
Janasena Meeting | జనసేన పార్టీ విస్తృత సమావేశంలో పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. కొన్నిరోజుల క్రితం ట్విట్టర్లో ‘.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు’ అంటూ ఒక కవిత షేర్
అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ‘రిపబ్లిక్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఏపీలో సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుక�
అమరావతి ,ఆగస్టు:చిరకాల స్వప్నం నెరవేర్చిన ఒలంపిక్స్ క్రీడాకారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.”నాలుగు దశాబ్దాల తరవాత మన హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని ర�
అమరావతి, ఆగస్టు :జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశానికి మూడో పతకాన్ని అందించిన యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ కు అభినందనలు తెలిపారు.“నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభిన
పవన్ కల్యాణ్ | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ జాబ్ క్యాలెండర్లో చేర్చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమరావతి,జూలై :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడెమీ పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం
అమరావతి:కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోయారు. జన సైనికులను కోల్పోవడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన బుధవారం మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం�
అమరావతి ,జూన్ 4: ప్రముఖ కథా రచయిత శ్రీ కాళీపట్నం రామారావు మృతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన తుది శ్వాస విడిచారనే విషయం తీవ్ర విచారానికి లోను చేసిందని పవన్ అన్నారు. ‘కారా మాస్టారుగా తెల�
అమరావతి ,జూన్ 1: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.వి.ప్రసాద్ తుది శ్వాస విడిచారనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ అ�
హైదరాబాద్ , మే 25 : జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న సినీ నటి శ్రీరెడ్డి పై సైబరాబాద్ కమిషనరేట్ లో కంప్లైంట్ చేశారు. తెలంగాణ జనసేన వీర మహిళా వి�