MLA Palla Rajeshwarreddy | రెడ్డేబోయిన రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవాళ అక్కడికి చేరుకున్నారు. రాములమ్మ మృతదేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు.
BC Population | రాష్ట్రంలో బీసీలను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టిందని పెంబర్తి విశ్వకర్మ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు అయిలా సోమ బ్రహ్మచారి మండిపడ్డారు. బీసీలను తగ్గించే విధంగా
Harish Rao | జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో జరిగిన లాఠీచార్జ్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. లాఠీలు విరిగేలా, రక్తాలు వచ్చేలా పోలీసులు విరుచుకుపడటం దారుణమని మండిపడ్డారు.
Kadiyam Srihari | తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడే చిత్తశుద్ధికే ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మన గొంతును పార్లమెంటులో వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే పార్లమెంట్ ఎన్న�
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో.. లేదో.. కరెంట్ కోతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంట్ కోతలు విధిస్తూనే ఉన్నారు. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బీఆర్�
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఎప్పుడూ ఈ ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తుంటారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామలో గులాబీ
Janagoan | జనగామ జిల్లాలో ఎస్సై దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ముందు ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతిని తట్టుకోలేక ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నాడు.
భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి ’ పథకం ఎంతో మందికి ప్రయోజనకరంగా మారిందని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.