Jammu Kashmir : జమ్ము కశ్మీర్లో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన రాజ్య సభ ఎన్నికల్లో(Rajya SabhaElections) అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన ఎలక్షన్లో ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) నేతృత్వంలోని పార్టీ మూడు �
Parvez Rasool | జమ్మూ కశ్మీర్ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ తన క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత జట్టు తరఫున, ఐపీఎల్లో ఆడిన జమ్మూకశ్మీర్కు చెందిన తొలి క్రికె�
Supreme Court | జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హోదా అంశంపై దాఖలైన పిటిషన్లపై స్పందన చెప్పాలంటూ కేంద్రానికి �
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఉధంపూర్లోని దుడు బసంత్గఢ్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించడ�
Encounter | జమ్మూ కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులక
Red Alert: జమ్మూకశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశాలోని కొన్ని జిల్లాలకు భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ ప్రకారం ఆయా జిల్
జమ్ము ప్రాంతంలో గడచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించడంతోపాటు 41 మందిని బలిగొన్నాయి. మంగళ, బుధవారాలలో రియాసీ, దోడా జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన భారీ �
Lok Sabha : జమ్ము కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. వర్షాకాల సమావేశాల్లో(Monsoon Session)నే ఈ అంశాన్ని తేల్చాలనుకుంటున్న ప్రధాని మోడీ అందుకు రంగం సిద్దం చేశారు.
జమ్ముకశ్మీర్ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఇటీవల కిష్టార్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి (Cloudburst) వరదలు ముంచెత్తడంతో 60 మందికి మారణించిన విషయం తెలిసిందే. తాజాగా కథువా జిల్లా జంగ్లోటే సమీపంలోని
Kishtvar Floods : జమ్ముకశ్మీర్లోని కిష్త్వర్లో బీభత్సం సృష్టించిన వర్షం భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆ రాష్ట్ర మంత్రి జావేద్ దార్ మృతుల సంఖ్య 60 దాటిందని వెల్లడించ�
Kishtwar Cloudburst | జమ్మూ కశ్మీర్లో కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వరదలు పోటెత్తడంతో ఇప్పటి జలవిలయానికి 46 మంది మృతి చెందారు. 167 మందిని రక్షించారు. ప్రస్తుతం మచైల�
Tiranga Rally: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో జరిగిన తిరంగా ర్యాలీలో సుమారు 1508 మీటర్ల పొడువైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఆ భారీ త్రివర్ణ పతాకంతో .. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.