Red Alert: జమ్మూకశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశాలోని కొన్ని జిల్లాలకు భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ ప్రకారం ఆయా జిల్
జమ్ము ప్రాంతంలో గడచిన మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టించడంతోపాటు 41 మందిని బలిగొన్నాయి. మంగళ, బుధవారాలలో రియాసీ, దోడా జిల్లాల్లో రికార్డు స్థాయిలో కురిసిన భారీ �
Lok Sabha : జమ్ము కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. వర్షాకాల సమావేశాల్లో(Monsoon Session)నే ఈ అంశాన్ని తేల్చాలనుకుంటున్న ప్రధాని మోడీ అందుకు రంగం సిద్దం చేశారు.
జమ్ముకశ్మీర్ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఇటీవల కిష్టార్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి (Cloudburst) వరదలు ముంచెత్తడంతో 60 మందికి మారణించిన విషయం తెలిసిందే. తాజాగా కథువా జిల్లా జంగ్లోటే సమీపంలోని
Kishtvar Floods : జమ్ముకశ్మీర్లోని కిష్త్వర్లో బీభత్సం సృష్టించిన వర్షం భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆ రాష్ట్ర మంత్రి జావేద్ దార్ మృతుల సంఖ్య 60 దాటిందని వెల్లడించ�
Kishtwar Cloudburst | జమ్మూ కశ్మీర్లో కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వరదలు పోటెత్తడంతో ఇప్పటి జలవిలయానికి 46 మంది మృతి చెందారు. 167 మందిని రక్షించారు. ప్రస్తుతం మచైల�
Tiranga Rally: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో జరిగిన తిరంగా ర్యాలీలో సుమారు 1508 మీటర్ల పొడువైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. ఆ భారీ త్రివర్ణ పతాకంతో .. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల అంతుచూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ (Operation Akhal) మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లఖన్పూర్-బసంత్పూర్ మార్గంలో అదుపుతప్పిన కారు లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Landmine Blast | పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి ఉప జిల్లాలో జరిగిన ల్యాండ్మైన్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక సైనికుడు అమరవీరుడు కాగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ (Amarnath Yatra) ఒకటి. హిమాలయ కొండల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్�