జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడం అమానవీయ చర్యని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Terror attack | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇవాళ పర్యటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు.
Terror attack | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు. పహల్గామ్ (Pahalgam) లోని బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పర్యాటకులు మరణించారు.
Jammu and Kashmir | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహల్గామ్ (Pahalgam) లోని బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. పర్యాటకులే (tourists) లక్ష్యంగా కాల్పులు జరిపారు.
J&K Rain | జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరదల్ల�
జమ్ము కశ్మీర్లోని ఉధంపూర్లో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కేంద్రంతో హిమాలయాల పరిశోధనల్లో భారత్ ముందుం�
దేశవాళీ దిగ్గజం ముంబై జట్టును యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ వీడటం ఈ మధ్య వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. స్టార్ క్రికెటర్లతో కూడిన ముంబై జట్టుకు ఆడటమనేది ప్రతీ ఒక్క ప్లేయర్ కల. అలాంటిది అనూహ్యంగా ముం
జమ్మూ కశ్మీర్లోని ఫూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించిన పాక్ సైన్యం పన్నాగాన్ని భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొట్టింది. అయిదుగురు చొరబాటుదారులను మట్టు బెట్టినట్టు సైన్యం వెల్లడించింద�
Rope ways | పవిత్ర అమర్నాథ్ గుహ (Amarnath Cave) కు వెళ్లే మార్గం సహా మొత్తం మూడుచోట్ల రోప్వేల (Rope ways) ను నిర్మించడానికి సమగ్ర పథక నివేదిక (DPR) రూపకల్పన కోసం బిడ్లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) ప్రభుత్వం వెల్లడ�
Amit Shah | ఆర్టికల్ 370 (Article 370) రద్దుతో ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’ (one Constitution - one flag) అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
Vaishno Devi Temple | జమ్మూకశ్మీర్లోని ప్రముఖ శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించింది.