జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి అభివర్ణించారు.
Terrorist | కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో టూరిస్ట్లపై కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫొటో తాజాగా బయటకు వచ్చింది.
Terrorist | కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి కొందరు త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. ఇలా బయటపడిన వారిలో ఓ సెలబ్రిటీ జంట కూడా ఉంది.
Terrorist | కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorist) చొరబాటుకు యత్నించారు.
జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొంది
జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు పర్యాటకులను హతమార్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ ద్వారా తెలిపారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య
జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడం అమానవీయ చర్యని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Terror attack | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇవాళ పర్యటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు.
Terror attack | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు. పహల్గామ్ (Pahalgam) లోని బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పర్యాటకులు మరణించారు.
Jammu and Kashmir | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహల్గామ్ (Pahalgam) లోని బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. పర్యాటకులే (tourists) లక్ష్యంగా కాల్పులు జరిపారు.
J&K Rain | జమ్మూకశ్మీర్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరదల్ల�
జమ్ము కశ్మీర్లోని ఉధంపూర్లో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కేంద్రంతో హిమాలయాల పరిశోధనల్లో భారత్ ముందుం�
దేశవాళీ దిగ్గజం ముంబై జట్టును యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ వీడటం ఈ మధ్య వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. స్టార్ క్రికెటర్లతో కూడిన ముంబై జట్టుకు ఆడటమనేది ప్రతీ ఒక్క ప్లేయర్ కల. అలాంటిది అనూహ్యంగా ముం