కాశ్మీర్లో కూలిపోయిన ఆర్మీ హెలీకాప్టర్ | జమ్మూకాశ్మీర్లో భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ మంగళవారం ఉదయం కూలిపోయింది. కథువా జిల్లాలోని రంజిత్ సాగర్ డ్యామ్ సమీపంలో
బండిపోరాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం | జమ్మూకాశ్మీర్ బండిపోరా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ సైన్యం ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఉత్తర కాశ్మీర్లోని బండిపోరాలోని చందాజీ ప్రాంతంలో
సాంబా జిల్లాలో మరోసారి డ్రోన్ కదలికలు | జమ్మూకాశ్మీర్లోని సాంబా జిల్లాలో సోమవారం రాత్రి అనుమానిత డ్రోన్లు సంచరించాయి. ఈ మేరకు భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ
సాంబా జిల్లాలో మళ్లీ డ్రోన్ కదలికలు | జమ్మూకాశ్మీర్ మళ్లీ డ్రోన్లు కలకలం సృష్టించాయి. సాంబాలోని బారీ బ్రాహ్మణ ప్రాంతంలోని నాలుగు చోట్ల డ్రోన్ కదలికలను గుర్తించినట్లు సాంబ ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ సోమ�
గ్రెనైడ్ దాడి | జమ్మూకశ్మీర్లోని బారాముల్ల జిల్లా కేంద్రంలో భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు భద్రతా సిబ్బందిపైకి గ్రెనైడ్ విసరడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోప�
శ్రీమాతా వైష్ణోదేవి | జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాల మధ్య శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర సజావుగానే సాగుతోందని దేవస్థానం బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేశ్ కుమార్
భారీ వరదలు| జమ్ముకశ్మీర్లోని కిష్టావర్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. కిష్టావర్లోని హంజార్లో బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. వరదల ప్రభావంతో గ్రామంలోని చాలా ఇండ్లు కొట్టుకుపోయాయి. ద�
ముగ్గురు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతం : కాశ్మీర్ ఐజీ | జమ్మూకాశ్మీర్లోని బండిపోరాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టును భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లోని బందిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తుతెలియని టెర్రరిస్టులు హతమయ్యారు.
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
encounter| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ సహా ఇద్దరు టెర్రరిస్టులు హ�
చిన్న వయసులోనే ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోస్తున్న నలుగురు టీచర్లను జమ్ముకశ్మీర్ పోలీసులు గుర్తించారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి వారిలో ఈ ఉపాధ్యాయులు ఉగ్రవాదాన్ని
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని దన్మార్ ప్రాంతంలో ఉన్న ఆలమ్దార�