డ్రోన్ కలకలం| జమ్ముకశ్మీర్లో మరోమారు డ్రోన్ కలకలం సృష్టించింది. కశ్మీర్లోని ఆర్ణియా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ సంచరించింది. మంగళవారం అర్థరాత్రి 100 నుంచి 150 మీటర్లు భారత భూభాగంలోకి �
పుల్వామా ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా టౌన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తుతెలియని టెర్రరిస్టులను భద్రతా �
ఎన్ఐఏ తనిఖీలు| జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధుల కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనగర్, బారాముల్లా, అనంత్నాగ్ జిల్లాల�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఒక గ్రామం వంద శాతం టీకాలు వేసిన తొలి గ్రామంగా రికార్డుకెక్కింది. కతువా జిల్లాలోని బొబియా గ్రామం ఈ ఘనత సాధించింది. బొబియా గ్రామంలోని ప్రజలంతా కరోనా టీకాలు తీసుకున్నారని హిరా�
జమ్ము ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ జవాన్ వీరమరణం పొందాడు. కశ్మీర్లోని రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో నిన్న ఉగ్రవాదులు, భద్రతా
టెర్రరిస్టులు| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా, కుల్గాంలో నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి పుల్వ�
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం | కొద్ది రోజులుగా జమ్మూకాశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు.
లోయలో పడిన| జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలోని డిగ్డోల్ సమీపంలో మినీ ట్రక్కును ఓ కారు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే �