Afghanistan | ఆఫ్ఘన్లో తాలిబన్ల పాలనపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు | ఆఫ్ఘన్ను ఆక్రమించిన అనంతరం నిన్న తాలిబన్లు కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ మాజ�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం : ఫరూక్ అబ్దుల్లా | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. స్వేచ్ఛగా,
Afghanisthan boy: ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఓ 17 ఏండ్ల బాలుడిని జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కథువా జిల్లాలోని జమ్ముకశ్మీర్ ఎంట్రీ పాయింట్ అయిన లఖన్పూర్ కొవిడ్ టెస్టింగ్ సెంటర్ దగ్గర
చొరబాటుదారుడు| దేశ సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నం చేశారు. జమ్మకశ్మీర్ పూంచ్ సెక్టారులోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద..
Encounter | సోపోర్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ | జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం తెల్లవారు జామున ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి సోపోర్ ప్రాంతం
శ్రీనగర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. నీటిలో తేలియాడే ఏటీఎమ్ను ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులోని
అవంతిపొరా | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. అవంతిపొరాలోని త్రాల్
అవంతిపొరా| జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఆటకట్టిస్తున్నాయి. అవంతిపొరాలోని పాంపోరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడిని మట్టుబెట్టాయి.
జెండా పండుగ| దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్, లడఖ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైనికులు జాతీయ పతాకాన్ని ఎగురువేశారు.
ఉగ్రవాది| జమ్ముకశ్మీర్లోని కిష్టవర్ జిల్లాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా గాల
Kulgam encounter| జమ్ముకశ్మీర్లోని కుల్గామ్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడు లష్కరే తాయిబా సంస్థకు చెందిన టెర్రరిస్టు అని కశ్మీర్ జోన
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఆగస్ట్ 6న భద్రతా దళాల చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి అధికారులు వయాగ్ర ట్యాబ్లెట్లు, రైఫిళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజౌరి జిల్లా తనమండి ప్రాంత