జమ్ము విమానాశ్రయం| జమ్ముకశ్మీర్లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్టులోని ఏర్ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు సంభవించింది.
న్యూఢిల్లీ: లఢక్, కార్గిల్ ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీలు, పౌరసంఘాలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వచ్చే నెల 1న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది. �
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం అవివేకం, మూర్ఖత్వమని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఉగ్రవాదులు భారత్పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. త�
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని అన్ని పార్టీల నేతలతో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారంటే దేశమంతా ఆసక్తిగా గమనించింది. రెండేళ్ల కిందట రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్ముకశ్మీర్లో ఏం జరు�
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాకు ప్రధాని మోదీ సానుకూలం అఖిలపక్ష సమావేశ అనంతరం విపక్షాల వెల్లడి మూడున్నర గంటలు కొనసాగిన భేటీ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమన్న మోదీ దీనికోసం ఎన్నికల నిర్వహణ అ�
High alert in Jammu and Kashmir: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మంచు కొండల్లో రాజుకున్న రాజకీయ వేడి స్థానిక పార్టీ నేతలతో కేంద్రం అఖిలపక్షం నేడే ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత తొలి సమావేశం నియోజకవర్గాల పునర్విభజనే ప్రధాన ఎజెండా? జమ్ములో సీట్లు పెంచుకొని బలపడాలను
హెరాయిన్| భారత్-పాక్ సరిహద్దుల్లో మాదక ద్రవ్యాలను తరలిస్తున్న వ్యక్తిని భద్రతా దళాలు కాల్చివేశాయి. అతడి నుంచి 27 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని కథువాలో ఉన్న హీరానగర్ సెక�