శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఉగ్రవాదులు భారత్పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. త�
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని అన్ని పార్టీల నేతలతో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారంటే దేశమంతా ఆసక్తిగా గమనించింది. రెండేళ్ల కిందట రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్ముకశ్మీర్లో ఏం జరు�
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాకు ప్రధాని మోదీ సానుకూలం అఖిలపక్ష సమావేశ అనంతరం విపక్షాల వెల్లడి మూడున్నర గంటలు కొనసాగిన భేటీ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమన్న మోదీ దీనికోసం ఎన్నికల నిర్వహణ అ�
High alert in Jammu and Kashmir: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మంచు కొండల్లో రాజుకున్న రాజకీయ వేడి స్థానిక పార్టీ నేతలతో కేంద్రం అఖిలపక్షం నేడే ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత తొలి సమావేశం నియోజకవర్గాల పునర్విభజనే ప్రధాన ఎజెండా? జమ్ములో సీట్లు పెంచుకొని బలపడాలను
హెరాయిన్| భారత్-పాక్ సరిహద్దుల్లో మాదక ద్రవ్యాలను తరలిస్తున్న వ్యక్తిని భద్రతా దళాలు కాల్చివేశాయి. అతడి నుంచి 27 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి. జమ్ముకశ్మీర్లోని కథువాలో ఉన్న హీరానగర్ సెక�
న్యూఢిల్లీ: జమ్ము డివిజన్లోని రాజౌరీ జిల్లా అంబేరీ గ్రామానికి చెందిన మావ్య సూదన్(24) చరిత్ర సృష్టించారు. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా నియమితులయ్యారు. హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివార
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ మృతుల్లో లష్కరే తాయిబా టాప్ కమాండర్ శ్రీనగర్, జూన్ 21: జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తాయిబాకు చెందిన �
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లోని సోపోర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తొయిబా టెర్రరిస్టులు హతమయ్యారు. సోపోర్ సమీపంలోని గుండ్బ్రాత్�
నౌగామ్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం | సెంట్రల్ కాశ్మీర్లోని శ్రీనగర్ శివారులోని నౌగామ్లోని వాగురా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
ఢిల్లీ,జూన్ 12:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) శ్రీనగర్ లోని ఖోన్మోహ్ వద్ద 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని17 రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసింది. పిఎమ్ కేర్స్ ఫండ్ ద్వారా దీనికి నిధులు సమకూర
కథువా: జమ్మూకశ్మీర్కు చెందిన ఓ డాక్టరమ్మ చూపిస్తున్న తెగువకు సెల్యూట్ కొట్టాల్సిందే. కథువాలో వైద్యురాలిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ శివాని 8 నెలల గర్భవతి. నిజానికి ఆమె రెస