ముగ్గురు ఉగ్రవాదులు హతం | జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు 12 గంటల వ్యవధిలో ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. హదీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతాదళాలకు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచ�
జమ్ములో ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్ములోని షోపియాన్ జిల్లా హాదిపొరాలో శనివారం సాయంత్రం భద్రత బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల �
జమ్ములో ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో ఇవాళ ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ములోని అవంతిపొరా జిల్లా త్రాల్లోని నౌబాగ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే సమాచారంతో �
కౌరి: ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ సోమవారంతో కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆర్క్ పూర్తవడం
జమ్మూకశ్మీర్లో పాఠశాలల మూసివేత | జమ్మూకశ్మీర్లో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో రెండు వారాలపాటు 9వ తరగతి వరకు అన్నీ పాఠశాలలను మూసివేయాలని అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు బుధవారం పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్న సంద�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపోర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల సమావేశమే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కౌన్సిలర్ షంషు�
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో తులిప్ గార్డెన్ సందర్శకుల కోసం రేపు(గురువారం) తెరుచుకోనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అవకాశం దొరికనప