పోలీసులపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి | మ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు.
ముష్కరులు| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది.
శ్రీనగర్ : నార్కో డ్రగ్స్ అక్రమ రవాణాను పోలీసులు భగ్నం చేశారు. రూ.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని తాంగ్దర్ సెక్టార్లో చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీ, బీఎ
శ్రీనగర్ : హంద్వారా పోలీసులు, 21 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది ఉత్తర కశ్మీర్లోని బాదర్కలి అటవీప్రాంతంలో మంగళవారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా సెర్చ్ పార్టీని చూసి తప్పించుకోవడానిక�