లోయలో పడిన| జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలోని డిగ్డోల్ సమీపంలో మినీ ట్రక్కును ఓ కారు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు సైనికులు గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని చిమ్మర్ గ్రామంలో భద్రతా దళాలు బ
జమ్మూకాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. | జమ్మూకాశ్మీర్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారని అధికారులు �
జమ్ము విమానాశ్రయం| జమ్ముకశ్మీర్లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్టులోని ఏర్ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు సంభవించింది.
న్యూఢిల్లీ: లఢక్, కార్గిల్ ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీలు, పౌరసంఘాలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వచ్చే నెల 1న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది. �
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం అవివేకం, మూర్ఖత్వమని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు.