న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. సింధూ నదీ జలాల పంపకం విషయంలో ఈ రెండు దేశాలు చర్చలు జరపనున్నాయి. ప్రతి ఏటా జరగాల్సిన ఈ సమావే�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని మునిహల్ ప్రాంతంలో ఉగ్రవాద�
జమ్ము : జమ్మకశ్మీర్లోని సాంబా జిల్లాలో గల అంతర్జాతీయ సరిహద్దు వద్ద బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది పాకిస్థాన్కు చెందిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేసింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
శ్రీనగర్: కేంద్ర పాలితప్రాంతం జమ్ముకశ్మీర్లో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ప్రజల చిరకాల కోరిక సాకారమయ్యింది. శ్రీనగర్ నుంచి తొలి నైట్ ఫ్లైట్ నిన్న టేక్ఆఫ్ అయ్యింది. శుక్రవారం రాత్రి 7.15 గంటలకు శ్ర
న్యూఢిల్లీ: దేశ రక్షణలోనే కాదు, సమాజ సేవలో కూడా తాము ముందుంటామనే విషయాన్ని మరోసారి నిరూపించారు మన ఆర్మీ జవాన్లు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కుప్వారా జిల్లాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ �
అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత బలగాలు అనంత్నాగ్లో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా జరిగిన ఆందోళనలకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రత్యేకవాదులు, ఆందోళనలను ప్రేరేపించినవారు, భద్రత�