Earthquake | జమ్ముకశ్మీర్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారు. గురువారం సాయంత్రం 4.19 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింద�
జమ్ముకశ్మీరులోని కిష్టార్ జిల్లాలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ జూనియర్ కమిషన్డ్ అధికారి అమరుడయ్యారు. సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, ఆదివ
Army Officer Killed | ఆర్మీ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో ఒక ఆర్మీ అధికారి మరణించగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
NC MLA | ఆర్మీ అధికారి చిత్రహింసల వల్ల తాను ఉగ్రవాదిలా మారాలనుకున్నానని నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ ఎమ్మెల్యే కైసర్ జంషేద్ లోన్ (Qaiser jamshaid lone) చెప్పారు. అయితే ఒక సీనియర్ అధికారి మాటల ద్వారా తనకు వ్యవస్థపై నమ్మక
Terrorists arrest | జమ్ముకశ్మీర్ (Jammu & Kahmir) పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు లష్కర్ ఎ తోయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాదుల (Terrorists) ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ముగ్గురు ఉగ్రవాదులు ఒసామా యాసిన్ షేక్, ఉమర్ ఫయాజ్ షేక్, �
Article 370 | జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 (Article 370) పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని సభ�
జమ్ము కశ్మీర్లో వరుస ఉగ్రవాద ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు పట్టుబడితే చంపొద్దని
జమ్మూ కశ్మీర్లో శనివారం రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరణించిన ఉగ్రవాదుల్లో విదేశీయుడొకరు ఉన్నారు.
Rajnath Singh | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఇటీవలే వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attacks) చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా ఆదేశం మేరకు ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో కలిసి పాకిస్థాన్ నిఘా సంస్థ జమ్ము కశ్మీర్లోని చీనాబ్ వంతెనకు సంబంధించిన ముఖ్య సమాచారం సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు ఇండియా టుడేకు తెలిపాయి.
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని ఆక్నూర్ సెక్టార్లో ఓ గ్రామంలో దాచుకున్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మంగళవారం ఉదయం జరిగిన ఆ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతిచెందాడు.
Terror Attack | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అఖ్నూర్ సెక్టార్ (Akhnoor sector)లో ఆర్మీ వాహనం (Army vehicle)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది.
migrant shot by terrorists | జమ్ముకశ్మీర్లో వలసదారులను ఉగ్రవాదులు మళ్లీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. వలస వచ్చిన ఒక యువకుడిపై తాజాగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన యువకుడ్ని ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కార్మికుడిగా ప�
Farooq Abdullah | జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir)లోని గందర్బల్ (Ganderbal) జిల్లాలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిని (terror attack) నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) తీవ్రంగా ఖండించారు.