Fake Marriage Racket Busted | పెళ్లి పేరుతో అబ్బాయిలను మోసగించి దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఒక వ్యక్తి ఫిర్యాదుతో నకిలీ పెళ్లి రాకెట్పై పోలీసులు దర్యాప్తు చేశారు. వధువుతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
KTR | జమ్మూకశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో వరదలు సంభవించి 46 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Road Rage | ఒక వ్యక్తి థార్ వాహనాన్ని రాంగ్ రూట్లో డ్రైవ్ చేశాడు. స్కూటర్పై వెళ్తున్న వృద్ధుడ్ని ఢీకొట్టాడు. రోడ్డుపై పడిన ఆ వృద్ధుడు పైకి లేవగా రివర్స్లో వచ్చి ఆయనను ఢీకొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ�
Flight Cancel | ఇండిగో, ఎయిర్ ఇండియా మంగళవారం పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేశాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ సహా మరో మూడు సరిహద్దు ప్రాంతాలకు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్లైన్ కంపెనీలు నిర్ణయం తీసుక�
Operation Sindoor | వరుసగా రెండో రోజు భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే పాక్ దుశ్చర్యకు పాల్పడుతోంది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు వెంట పాక్
Indian Railway | సరిహద్దుల్లో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందు�
Jammu | జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ చొరబాటుకు ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భగ్నం చేసింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేప�
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన కోసం వేదికపై ప్రత్యేకంగా పెద్ద కుర్చీ ఏర్పాటు చేశారు. అయితే ఆ కుర్చీలో కూర్చునేందుకు ఒమర్ అబ్దుల్లా నిరాకరించారు. వేదికప�
Surender Choudhary | జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జమ్ము ప్రాంతానికి చెందిన సురేందర్ చౌదరి డిప్యూటీ సీఎంగా, సకీనా మసూద్, జావేద్ దార్, జావేద్ రాణా, సతీష్ శ
Mata Vaishnodevi: జమ్మూ నుంచి వైష్ణవోదేవి ఆలయానికి ఇప్పుడు డైరెక్టు హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. జూన్ 18వ తేదీ నుంచి ఆ సర్వీసులు స్టార్ట్ కానున్నాయి. ఆలయ వెబ్సైట్ ద్వారా హెలికాప్టర్ ప్యాక�
దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ములో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం మంగళవారం ప్రారంభమైంది.
Vaishno Devi shrine | జమ్ములోని శ్రీ వైష్ణోదేవీ మాత ఆలయానికి ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. సోమవారం నాటికి 93.50 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గత పదేండ్లలో ఇదే గరిష్ట రికార్డు అని దేవస్థానం అధికారు�