నిర్మానుష్యంగా నివాస ప్రాంతాలు వందలాది సంఖ్యలో జమ్ముకు వలస భయంతో కశ్మీర్లో బతుకలేం: పండిట్లు జమ్ము, జూన్ 11: 1990వ దశకంలో జరిగిన కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై తెరకెక్కించిన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని �
జమ్ముకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కశ్మీరీ పండిట్లు, ఇతర హిందూ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. శ్రీనగర్లో విధులు నిర్వర్తిస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ వర్గాని�
Matador | జమ్ములోని తావి బ్రిడ్జిపై నుంచి ఓ వ్యాన్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తావి బ్రిడ్జిపై నుంచి మెటాడోర్ (Matador) అదుపుతప్పి నదిలో పడిపోయింది.
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చెందిన బస్సుపై ఇవాళ జమ్మూలో ఉగ్ర దాడి జరిగింది. సుంజువాన్ ప్రాంతంలో ఈ దాడి జరిగిన సమయంలో బస్సులో 15 మంది సిబ్బంది ఉన్నారు. మర�
జమ్మూ : శీతల ప్రాంతమైన జమ్మూలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం ఉష్ణోగ్రతలు 37.3 డిగ్రీలకు చేరగా.. 76 సంవత్సరాల రికార్డు బద్దలైంది. ఇంతకు ముందు 1945 మార్చి 31న 37.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ డైరె
Jammu | జమ్ము (Jammu) నగరంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో బుధవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ
Encounter : జమ్ముకశ్మీర్లో పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. శ్రీనగర్లో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. చనిపోయిన ఇద్దరు...
జమ్ము: ఎయిర్ఫోర్స్ స్టేషన్పై డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే మరో రెండు డ్రోన్లు కలకలం రేపాయి. జమ్ములోని కాలుచాక్ మిలిటరీ స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి కనిపించాయి. రాత్రి 11.30 నిమిషాలకు ఓ �
ఆలయ నిర్మాణానికి భూమిపూజ | కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది.
శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ | జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు.
జమ్ము: వార్షిక అమర్నాథ్ యాత్రకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నదని శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం సీఈవో నితీశ్వర్కుమార్ చెప్పారు. యాత్రికులు తమ పూర్తి వివరాలను www.jksasb.nic. inలో నమోద�
జమ్మూ: జమ్మూకశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని నిర్మించనున్నది. జమ్మూలో నిర్మించనున్న ఆ ఆలయం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వనున్నారు. లెఫ్టి