Mata Vaishnodevi: జమ్మూ నుంచి వైష్ణవోదేవి ఆలయానికి ఇప్పుడు డైరెక్టు హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. జూన్ 18వ తేదీ నుంచి ఆ సర్వీసులు స్టార్ట్ కానున్నాయి. ఆలయ వెబ్సైట్ ద్వారా హెలికాప్టర్ ప్యాక�
దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ములో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం మంగళవారం ప్రారంభమైంది.
Vaishno Devi shrine | జమ్ములోని శ్రీ వైష్ణోదేవీ మాత ఆలయానికి ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. సోమవారం నాటికి 93.50 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గత పదేండ్లలో ఇదే గరిష్ట రికార్డు అని దేవస్థానం అధికారు�
Terrorist Infiltration | జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు (Terrorist Infiltration) పాకిస్థాన్ ఆర్మీ సహకరించింది. దీని కోసం సొంత ఆర్మీ పోస్ట్ను దగ్ధం చేసింది. భారత ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం రాత్రి జమ్మూలోని అం�
TTD | జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి(Venkateshwar swamy Temple) ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
Shutdown In Jammu | నివాస, వాణిజ్య ఆస్తులపై ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను (Property Tax ) విధించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా నేతృత్వంలోని పరిపాలనా యంత్రాంగం ఇటీవల నోటీసు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ ప్రజలు �
Jammu | జమ్ముకశ్మీర్లోని నర్వాల్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నర్వాల్లో ట్రక్కుల హబ్గా పేరొందిన ట్రాన్స్పోర్ట్ నగర్లో ఉన్న ఓ యార్డ్లో భారీ
Jammu | జమ్ముకశ్మీర్లోని జమ్ములో పేలుడు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన (Sidhra Bridge) వద్ద అనుమానాస్పద పేలుడు సంభవించింది.
Jammu | జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ములోని నర్వాల్ ప్రాంతంలో ముగ్గురు జైషే మహమ్మద్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. నర్వాల్లోని జాతీయ రహదారిపై
కశ్మీర్ పండిట్ కుటుంబాలన్నీ వీడుతున్నప్పటికీ తాను ధైర్యంతో మరి కొన్ని రోజులు ఉండాలని భావించినట్లు డాలీ కుమారి చెప్పింది. అయితే తన సోదరుడి సూచనతో గ్రామంలోని తన సొంత ఇంటిని వీడుతున్నట్లు ఆమె తెలిపింది