Mata Vaishnodevi: జమ్మూ నుంచి వైష్ణవోదేవి ఆలయానికి ఇప్పుడు డైరెక్టు హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభిస్తున్నారు. జూన్ 18వ తేదీ నుంచి ఆ సర్వీసులు స్టార్ట్ కానున్నాయి. ఆలయ వెబ్సైట్ ద్వారా హెలికాప్టర్ ప్యాక�
దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్ములో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన ఈ సొరంగం మంగళవారం ప్రారంభమైంది.
Vaishno Devi shrine | జమ్ములోని శ్రీ వైష్ణోదేవీ మాత ఆలయానికి ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. సోమవారం నాటికి 93.50 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గత పదేండ్లలో ఇదే గరిష్ట రికార్డు అని దేవస్థానం అధికారు�
Terrorist Infiltration | జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు (Terrorist Infiltration) పాకిస్థాన్ ఆర్మీ సహకరించింది. దీని కోసం సొంత ఆర్మీ పోస్ట్ను దగ్ధం చేసింది. భారత ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం రాత్రి జమ్మూలోని అం�
TTD | జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి(Venkateshwar swamy Temple) ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
Shutdown In Jammu | నివాస, వాణిజ్య ఆస్తులపై ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను (Property Tax ) విధించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా నేతృత్వంలోని పరిపాలనా యంత్రాంగం ఇటీవల నోటీసు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ ప్రజలు �
Jammu | జమ్ముకశ్మీర్లోని నర్వాల్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నర్వాల్లో ట్రక్కుల హబ్గా పేరొందిన ట్రాన్స్పోర్ట్ నగర్లో ఉన్న ఓ యార్డ్లో భారీ
Jammu | జమ్ముకశ్మీర్లోని జమ్ములో పేలుడు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన (Sidhra Bridge) వద్ద అనుమానాస్పద పేలుడు సంభవించింది.
Jammu | జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ములోని నర్వాల్ ప్రాంతంలో ముగ్గురు జైషే మహమ్మద్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. నర్వాల్లోని జాతీయ రహదారిపై