బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని తట్టిఖానా రిజర్వాయర్ పక్కన సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేటు వ్యక్తులు మరోసారి ప్రయత్నాలు చేస్తున్న వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ
అసలే మండుతున్న ఎండలు.. ఆపై గొంతు ఎండుతున్న ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు అగచాట్లు పడుతున్నారు. సమయానికి తాగునీటి సరఫరా రాక ఇదేమిటని ప్రశ్నిస్తే జలమండలి (Jelamandali) లైన్మెన్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం.. కా�
Miyapur | దుర్వాసనతో పాటు ప్రమాదాలకు ఆస్కారం కలిగేలా కాలనీ మధ్యలో నుంచి చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని మియాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీవాసులు స్పష్టం చేశారు.
Suraram Colony | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీతో పాటు 14 బస్తీలలో తాగునీటి కొరత నెలకొంది. గతంలో వారానికి రెండు మూడు రోజులలో నీటి సరఫరా అయ్యేది.
Mailardevpally | అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని మైలార్దేవ్పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి అన్నారు.
నీటి మరమ్మతు పనుల వల్ల వచ్చే సోమవారం, మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఆగిపోనుంది. గ్రేటర్ హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్
Hyderabad | వేసవికాలం ప్రారంభోత్సవంలోనే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు తాగు నీరు సరిపడా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్�
KTR | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటి తరలింపునకు జలమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
నగరం నడి బొడ్డున జల మండలికి కేటాయించిన సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు గురయింది. షేక్పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.10లోని తట్టిఖానా జల మండలి రిజర్వాయర్ పక్కన సర్వే నం.403లోకి వచ్చే టీఎ�
సుంకిశాల ఘటనలో నిర్లక్ష్యం వహించారంటూ అప్పటికప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్పై వేటు వేసి ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేసిన ప్రభుత్వం.. 20 రోజుల క్రితం అంటే బదిలీ వేటు వేసిన మూడు నెలలకే కీలకమై�
జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదైంది. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-18లోని శంషాబాద్ సెక్షన్ పరిధిలో ఉన్న కుమ్మరి బస్తీ, యాదవ్�
ఇంకుడు గుంత లేని ఇండ్లకు నోటీసులు జారీ చేయాలని జలమండలి ఎండీ అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ�