సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత తాగునీటి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దానిని ఆచరణలో పెట్టి చూపించింది.
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్ ప్రాంతంలో తడి, పొడి చెత్త సేకరించే వాహనాలను గురువారం ప్రారంభించారు. ఫైలెట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడతగా బోయిన్పల్లి సర్కిల్లో అంద
సికింద్రాబాద్ : పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కార్కానాలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన 24 మందికి సీఎంఆర్ఎఫ్
మారేడ్పల్లి : కంటోన్మెంట్ నాలుగవ వార్డు భూలక్ష్మి ఆలయం వద్ద సీడీపీ నిధుల నుంచి హెచ్టీ కరెంటు లైన్ షిప్టింగ్ పనులను సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఆయా వార్డుల్లో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించేందుకు తన కోటా నుంచి
సికింద్రాబాద్ : నేతాజీ సుభాష్చంద్రబోస్ ఆశయ సాధనకు యువత కృషిచేయాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్య క్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం నేతాజీ జయంతి సందర్భంగా న్యూ బోయిన్పల్లి నేతాజీనగర్�
సికింద్రాబాద్ : రైతు బంధు ‘రంగోలి’తో కంటోన్మెంట్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్�
సికింద్రాబాద్ : సీఎం సహాయనిధి పేదల వైద్యానికి భరోసానిస్తోందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తూ అండగా న�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి బస్తీలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. ఆయా బస్తీల్లో నీటి సమస్యకు సంబంధించి వస్తున్న ఫిర్యా�
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సాయన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని కంటోన్�