SCO dinner | భారత్ నేతృత్వంలో గోవా (Goa ) వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (Shanghai Cooperation Organisatio) మీటింగ్ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీటింగ్కు హాజరైన ప్రతినిధుల కోసం భారత విదేశాంగ మంత్రిత్వ శా�
Qin Gang: ప్రస్తుతం ఇండోచైనా బోర్దర్ వద్ద వాతావరణం స్థిరంగా ఉన్నట్లు చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ తెలిపారు. ఎస్సీవో మీటింగ్లో పాల్గొనేందుకు గోవా వచ్చిన ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్�
SCO Meeting: 12 ఏళ్ల తర్వాత పాకిస్థాన్కు చెందిన విదేశాంగ మంత్రి ఇండియాలో పర్యటిస్తున్నారు. గోవాలో జరుగుతున్న ఎస్సీవో భేటీకి పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి హాజరయ్యారు. వేదిక వద్ద ఆయనకు జైశంకర్ �
PM Modi | చైనాతో పోరాటంలో గెలవలేమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన బేల ప్రకటనపై విశ్రాంత సైనికాధికారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో తమలాంటి దేశభక్తులే లేరని చేసిన ప్రకటనలు ఏమయ్యాయని �
Jaishankar | చైనాను చూసి మోదీ సర్కారు ఎంతగా బెంబేలెత్తిపోతున్నదో విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా బయటపెట్టారు. చైనాతో మనం ఎలాంటి పోరాటంలోనూ గెలవలేమంటూ చేతులెత్తేశారు. ‘వాళ్లది పెద్ద ఎకానమీ.. మనది చిన్న ఎక�
భారత భూభాగంలో చైనా చొరబాట్లను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరును కాంగ్రెస్ ఆక్షేపించింది. చైనా దూకుడును ఎదుర్కోవడంలో డీడీఎల్జే వ్యూహం ( నిరాకరణ, దృష్టి మరల్చడం, అసత్యాలు, సమర్ధించుకో
బ్యాంకాక్: రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అంశంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. బ్యాంకాక్లో జరిగిన 9వ భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ మీటింగ్లో పాల్గొన్న ఆ�
వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను మార్చేందుకు చైనా ఏ ఏకపక్ష ప్రయత్నాన్ని కూడా భారత్ అనుమతించబోదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారత భూభాగంలోకి చైనా చొరబాట్లు పెరుగుతున్నాయని కాంగ్రెస్ మాజీ �
శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రస్తుతం శరణార్థుల సంక్షోభం లేదని కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం, పొరుగు దేశానికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్�
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్నారు. అక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు అంశం గురించి ప్రశ్న
న్యూఢిల్లీ: వైద్య విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. మూ�
ఉక్రెయిన్లో రష్యా దమనకాండ నేపధ్యంలో బుచా నగరంలో మారణహోమాన్నిభారత్ తీవ్రంగా ఖండిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై బుధవారం లోక్సభలో చర్చ �
శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత