IND vs PAK : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series) జరిగి దాదాపు 11 ఏండ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై టీమిండియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహించేందకు పాకిస్థాన్ క్రికెట్ బో�
Champions Trophy : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో టీమిండియా ఆడడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడడంపై స్పష్టత కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయానికి వచ్చింది
ఏడాదికాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్కు బీసీసీఐ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు కార్యదర్శి జై షా బీసీసీఐ అధికారులను ఆదేశించినట్టు బోర్డు ఓ ప్రకటనల
Wasim Akram: వచ్చే ఏడాది జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ (Wasim Akram) తమ దేశమంతా టీమిండియా రాక కోసం ఎదురు చూస్తోందని అన్నాడు.
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన రూ. 5 కోట్ల బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన సర్వత్రా చర్చనీయాంశమవుతున్న వేళ దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ రూల్ శాశ్వతం కాదని, టెస్టింగ్ కోసమే దానిని తీస�
Jay Shah : భారత క్రికెట్లో ప్రకంపనలు రేపిన సెంట్రల్ కాంట్రాక్ట్ వివాదంపై బీసీసీఐ సెక్రటరీ జై షా (Jay Shah) తొలిసారి స్పందించాడు. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), ఇషాన్ కిషన్(Ishan Kishan)లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొ�
Test Cricket : గతకొంత కాలంగా టెస్టు క్రికెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంగ్లండ్ బజ్ బాల్(Buz Ball) ఆటతో సుదీర్ఘ ఫార్మాట్ గతినే మార్చేయగా.. బీసీసీఐ(BCCI) సైతం టెస్టు క్రికెట్ ఆడేవాళ్ల మ్యాచ్ ఫీజు పెం�