ODI WC 2023 : ఆసియా కప్(Asia cup 2023) వేదిక విషయమై భారత్(BCCI), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో, తాము వన్డే వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తామని పీసీబీ చీఫ్ నజం సేథీ(
Asia Cup-2023 | ఆసియా కప్ వేదికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) మరో వేదికపై నిర్ణయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో కప్ నిర్వహణపై బీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదటి సీజన్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఐదు సీజన్లకు కూడా ఈ కంపెనీయే స్పాన్సర్గా ఉండనుది. 2027 జూలై వరకు టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్గా కొనసా�
ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యం, కల అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అన్నాడు. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఆసియా కప్ వేదికపై వివాదం నడుస్తున్న సమ�
భారత్- పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ఎహసాన్ మణి సంచలన వ్యాఖ్యలు చేవారు. బీసీసీఐని పూర్తిగా అధికార బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని, బీజేపీయే బీసీసీఐ
అహ్మదాబాద్: రికార్డు స్థాయిలో దేశానికి ఐదో అండర్-19 ప్రపంచకప్ అందించిన యువ భారత జట్టును.. బుధవారం బీసీసీఐ ఘనంగా సన్మానించింది. విండీస్ నుంచి మంగళవారమే స్వదేశానికి చేరిన ఆటగాళ్లను.. భారత్, వెస్టిండీస్�