పండుగపూట ఉమ్మడి జిల్లాపై నిర్బంధం అమలైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల పేరిట అరెస్ట్లపర్వం కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ ఠాణాల్లో �
‘జగిత్యాల నియోజకవర్గంలోని 3లక్షల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు వారికి ఆపదొస్తే అండగా ఉంటా. కష్టమొస్తే ఆదుకుంటానని’ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్కుమార్ స్పష్టం చేశారు.
ధాన్యం సేకరణలో రైస్మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే సంజయ్కుమార్ సూచించారు. చల్గల్ వ్యవసాయ మారెట్లో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, ర�
విద్యారంగానికి సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాల కల్పనకే ‘మన ఊరు-మనబడి’ లాంటి బృహత్తర పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. �
దివ్యాంగుల అభ్యున్నతికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తున్నదని కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వ
మోదీ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో దేశం అన్ని రంగాల్లో తిరోగమనం వైపు పయనిస్తున్నదని, ఈ దశలో దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే సీజనల్ నాయకుడు మధుయాష్కీ.. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమై ఉండే నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శించే నైతిక హక్కు లేదని జగిత్యాల ఎమ్మెల్