కనిపెంచిన తల్లిపై నలుగురు కొడుకులు కర్కశత్వం చూపిన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. జగిత్యాలలోని చిలుకవాడకు చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు. మూడోవాడైన శ్రీనివాస్ వద్ద రాజవ్వ ఉ�
సీఎం రేవంత్ రెడ్డి తిట్ల పురాణానికి బ్రాండ్ అంబాసిడర్ అని, ప్రజలు చీదరించుకునేలా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎద్దేవా చే�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక బాలికల కళాశాల అది. అక్కడ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఒక జిల్లా నుంచి వచ్చిన ఒక ఉపన్యాసకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. నలభై ఏండ్లకు పైబడి వయసున్న సదరు ఉపన్యాసకుడు మొదటి నుంచి �
పాత గొడవలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తి సొంత అన్నను అతిదారుణంగా హత్య వేశాడు. . జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్కు చెందిన పల్ల పు నర్సయ్య- గంగు దంపతులకు ఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
Jagityala | జగిత్యాల(Jagityala) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి(Property) కోసం సొంత అన్ననే తమ్ముడు(Younger brother) దారుణంగా(Brutal murder) హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన మల్లాపూర్ మండలం ఒబులాపూర్లో చోటు చేసుకుంది.
జగిత్యాల జిల్లాలో చిత్తుబొత్తు జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో గల అటవీప్రాంతాలు, గుట్టబోర్లు కేంద్రాలుగా నడుస్తున్నది. కార్లు, జీపులు, భారీ వాహనాలు పోవడానికి
Snake bite | జగిత్యాల జిల్లాలో(Jagityala district) విషాదం చోటు చేసుకుంది. పాము కాటుకు(Snake bite) గురై ఓ మహిళ మృతి చెందింది(Woman died). ఈ విషాదకర సంఘటన కథలాపూర్ మండలం తాండ్రల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమ్ముని మృతిని తట్టుకోలేక ఓ అన్న శ్వాస ఆగిపోయింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరుకు చెందిన రెడ్డిమల్ల నరసయ్య(75) గుండెకు బైపా స్ సర్జరీ చేయించుకున్నాడు.
Electric shock | పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు, మరో రైతు కోతుల నుంచి తన పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్లో గురువారం జరిగింద�
Jagityala | జగిత్యాల(Jagityala )జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు( Private bus) ద్విచక్రవాహనాలను ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న లింగంపల్లి యోగేశ్ కొడుకు శ్రీరాం ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే �