MLC Jeevan Reddy | జగిత్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సెక్యురిటీ గార్డు�
Thukkanna | లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ కార్యకర్త ఒకరు హఠాన్మరణం
చెందారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుక్కన్న అనే 8
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్రావు గురువారం ఉదయం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Road accident | జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జగిత్యా-నిజామాబాద్ ప్రధాన రహదారిపై కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. బాధితులిద్దరూ మ�
MLC Kavitha | తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను జగిత్యాల జిల్లాలో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. గనవేని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి 20 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
Fire accident | జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్ షా కలప మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిగురుజు దగ్గర గల మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెం�
మధ్యాహ్న భోజన పథకాని (మిడ్ డే మీల్స్)కి సంబంధించిన కాంట్రాక్టును ఇప్పిస్తానంటూ నమ్మించి.. ఫోర్జరీ జీవోలు తయారు చేసి.. రూ.4కోట్లు మోసం చేసిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Metpally news | అప్పు తీసుకుని పారిపోయిన ఓ వ్యక్తి తండ్రి పట్ల అప్పులోళ్లు అమానవీయంగా వ్యవహరించారు. తమ డబ్బు రాబట్టుకోవడం కోసం మరణించిన ఆ వృద్ధుడిని అవమానించారు. కొడుకు చేసిన తప్పుకు అతని చనిపోయిన తండ్రి గౌరవాని
MP Arvind | బీజేపీ తరఫున కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఎంపీ అర్వింద్ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లో కాంగ్రెస్ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం పలు వార్డుల్లో ప్రచారానికి వెళ్లిన వారిని ప్రజలు నిలదీశారు.
ప్రగతి ప్రదాత, యువసారథి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మొదట జగిత్యాలలో 325 కోట్ల పనులకు, ధర్మపురిలో 248 కోట్లతో పూర్తి చేసిన పను
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. సాలరీ ఖాతా, రూపేకార్డు ద్వారా రూ.50 లక్షల ఆర్థిక సాయం అందేలా చేసి, కుటుంబానికి భరోసా కల్పించింది.
దేశానికి స్ఫూర్తి నింపేలా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టారని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్