JAGITYAL | జగిత్యాల, ఏప్రిల్ 02 : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఆర్ట్స్ విభాగంలో చరిత్ర, కామర్స్, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం అనే సబ్జెక్టులను కలిపి హెచ్ సిఈసి అనే నూతన కోర్సును ప్రవేశపెట్టా�
JAGITYAL |జగిత్యాల, మార్చి 29 : బాల్య స్నేహితుడు అబ్దుల్ రజాక్ ఇటీవల స్ట్రోక్ కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. అతడి పరిస్థితి స్పందించిన శారద విద్యా నిలయం స్కూల్ యొక్క 1992-93 పదో తరగతి బ్యాచ్కు చెందిన అతని బ్యాచ్మేట్స్
JAGITHYAL BRS | జగిత్యాల, మార్చి 28 : బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆరెస్ పార్టీ కార్యాలయం లో బీఆరెస్ సీనియర్ నాయకులతో కల�
రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కుఫెడ్ ద్వారా పసుపుకు రూ.15 వేల కనీస మద్దతు ధర కల్పిస్తూ బోనస్ అందజేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు
యూరియా అందుబాటులో లేకపోవడంతో జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో రైతులు అవస్థలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని పీఏసీఎస్ గోదాములకు శనివారం యూరియా లోడ్లు చేరుకోవడంతో ఉదయం నుంచే ర
జగిత్యాల అభివృద్ధికి, ఎమ్మె ల్యే సంజయ్ కుమార్కు ఎలాంటి సంబంధమూ లేదని, ఆయనో షాడో కాంట్రాక్టర్ అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. ఆయన పైసల కోసం, సొంత పనుల కోసం పార్టీ మారిండని, రా�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. బుధవారం ఓ విద్యార్థికి పాముకాటు వేయగా, తాజాగా గురువారం ఉదయం మరో విద్యార్థిని పాము కాటేసింది.
MLC Kavitha | రేవంత్రెడ్డి నేతృత్వంలోని సర్కారు జారీ చేసిన గెజిట్ను, ఆదేశాలను ధిక్కరించి జగిత్యాల పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కే�
MLC Kavitha | జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ �
ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు నాలుగు వరుసల హైవే (ఎన్హెచ్-63)నిర్మాణానికి గతంలో సర్వే చేపట్టగా ఎట్టకేలకు అధికారు లు భూనిర్వాసితులకు నోటీసులు జారీ చేశా రు. కొందరు నోటీసులు తీసుకోగా మరికొం�
KTR | జగిత్యాల జిల్లా మోరపెల్లి మండలంలో 170 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుక టైర్లు ఓవర్ లోడ్ కారణంగా ఊడిపోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ద్వారా స్పందించారు.