వృద్ధ దంపతుల ఆత్మహత్య | జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ క్యాంపులో ఆదివారం ఉదయం వృద్ధ దంపతులు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలి�
ప్రతి గింజనూ కొంటాంరాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభంహుజూరాబాద్ రూరల్/ ఇల్లందకుంట/ జమ్మికుంట రూరల్, ఏప్రిల్ 21: రైతులు వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపో�
టాటా ఏస్| జిల్లాలోని కొడిమ్యాల మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఆరెపల్లి వద్ద ఆటో, టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళ మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
లాక్డౌన్| కరోనా కేసులు అధికమవుతుండంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లిలో గత కొన్నిరోజులు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా
జగిత్యాల : సీఎంవో పేరు చెప్పి మోసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం పేషీ నుంచి మాట్లాడుతున్నానని చెప్పుకుంటూ సూర్యప్రకాశ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. పలువురిని బెదిరించి డ�
ప్రైవేటు ఉపాధ్యాయునికి| కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. విషయం తెలసుకున్న కొందరు పూర్వ విద్యార్థులు
జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కరోనా కలకలం చెలరేగింది. 70 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 40 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాలనీ వాసులంతా ఇటీవల ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో ఉమ్మడి జిల్లా ఖ్యాతిఈ సారి సశక్తికరణ్లో మెరిసిన నాలుగు గ్రామాలు, రెండు మండలాలుఒకే గ్రామానికి రెండు అవార్డులుసర్వత్రా హర్షాతిరేకాలుకరీంనగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ