జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పట్టణాలకు దీటుగా గ్రామాలాభివృద్ధి జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల రూరల్, జూన్ 28: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధ
బోర్డు తిప్పేసిన ‘సోలార్ గోల్డ్ కార్డ్’ ఆన్లైన్ బిజినెస్ పేరిట మోసం ఒక సారి పెట్టుబడి పెట్టండి.. రోజూ ఆదాయం పొందండంటూ ఎర 35వేలు పెడితే వంద రోజుల పాటు రోజూ 1400 రిటర్న్ అంటూ ప్రకటనలు తొలుత టైం ప్రకారమ�
17 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చితీరుతాం త్వరలోనే నియోజకవర్గానికి 1500 కుటుంబాలకు వర్తింపు దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ది అధికార యావ.. టీఆర్ఎస్ది అభివృద్ధి తోవ కాంగ్రెస్ద
మినీస్టేడియం వేదికగా పంపిణీ అందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆనందంలో కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు జగిత్యాల జిల్లాలో 118 మంది లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ ‘దళితబంధు’ యూనిట్ల పంపిణీ పండ
జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రైవేటీకరణ ఆలోచనల నేపథ్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నేండ్లుగా బీమా సంస్థలకు వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
బంజారాల అభివృద్ధిపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని కలెక్టర్ జీ రవి పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా సోమవారం జగిత్యాలలోని బంజారా భవన్ స్థలంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్�
పల్లె ప్రగతి కార్యక్రమంతో రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నది. 1439 మంది పురుషులు, 1535 మంది మహిళలతో మొత్తంగా 2974 మంది జనాభా ఉన్న ఈ గ్రామం ఒకప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియని నిధ�
మాదకద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ జీ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్ర గ్స్, గంజాయి, గుడుంబా వంటి మాదకద్రవ్యాల నిర్మూలనపై కలెక్టర్ సోమవారం సంబంధిత అధి�
జగిత్యాల పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 10, 26, 39 వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులు రూ.22.70 ల క్షలతో సీసీ రోడ్లు, సీసీ �