తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
: జగిత్యాలలోని మార్కెట్ కమిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సానుకూలంగా స్పందించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు.
పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజులు రానే వచ్చాయి. మంగళవారం నుంచి వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. 2022-23విద్యా సంవత్సరం వైద్య విద్యా తరగతులు ప్రారంభం కానున్�
పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ ఈ యేడు జిల్లాలో 10,260 ఎకరాల్లో సేద్యానికి యంత్రాంగం ప్రణాళికలు అబ్బాపూర్లో 50 ఎకరాల్లో మొక్కల పెంపకం గొల్లపల్లి, జూలై 3: రైతులు అనాదిగా సంప్రదాయ పంటలే వేస్తున్నారు. మార్కెట్లో
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 88 మంది విద్యార్థులకు రూ.3,13,000 ఉపకార వేతనాల అందజేత జగిత్యాల, జూలై 3: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల వె�
రైతన్నకు అండగా సీఎం కేసీఆర్ జిల్లాలో 1.49లక్షల మందికి 139కోట్ల సాయం మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్టీపీసీలో జడ్పీ సర్వసభ్య సమావేశం జ్యోతినగర్, జూన్ 28: తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తున్నదని, సీఎం కేసీఆర్ తీసుకొస
గొల్లపల్లి, జూన్ 28: పంట మార్పిడిలో భాగంగా వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పాం సాగు చేస్తే రైతుల భవిష్యత్తు బాగుంటుందని, అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ గుగులోతు రవి పేర్కొన్నారు. మంగళవారం అబ్బాపూర్ గ్రా�