వెల్గటూర్ : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువుల పునరుద్ధరణ జరిగి, చేపల ఉత్పత్తి పెరిగి రాష్ట్రం ఫిష్ హబ్గా మారిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోన
జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్కుమార్ సారంగాపూర్: గ్రామాల్లో చేపడుతున్న వానకాలం పంటల లెక్కలు పక్కగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని బట్టపల్లి, ల
ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో సోమవారం భక్తుల సందడి కనిపించింది. భాద్రపద పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించార
కథలాపూర్: మండలంలోని తుర్తి గ్రామానికి చెందిన గండి మల్లయ్య(54) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ కిష్టయ్య ఆదివారం తెలిపారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం…
ప్రాణం తీసిన దండెం | ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు కట్టుకున్న దండానికి ప్రమాదవశాత్తూ విద్యుత్ ప్రసారమై చిన్నారి మృతిచెందిన సంఘటన జిల్లాలోని మెట్పల్లి మండలం రామారావుపల్లెలో జరిగింది.
నమస్తే తెలంగాణ, జగిత్యాల/ జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 6: దేశచరిత్రలో ఎక్కడాలేని విధంగా జగిత్యాల వైద్య కళాశాల ఏర్పడిన తొలిరోజు నుంచే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర మెడికల్ ఎడ
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే ఓ మహిళ తన ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృతిచెందగా చిన్న కొడుకు హర్ష�
జగిత్యాల : ఆత్మగౌరవ లోగిళ్లు.. మన డబుల్ బెడ్ రూం ఇండ్లు అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పడకల్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత�
మెట్పల్లి టౌన్, ఆగస్టు 2: పర్యావరణ హితమే ప్రధానంగా లక్ష్యం గా మెట్పల్లి పాలకవర్గం, ప్రజలు ముందుకెళ్తున్నారు. ప్రధానంగా కాలనీల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో పాటు ప్రభుత్వ, ప్�
జగిత్యాల విద్యానగర్, ఆగస్టు 2: మార్కెట్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ మున్సిపల్ మార్కెట్లో చేపల మార్కెట్ అభివ
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు, రైతులు జగిత్యాల రూరల్, ఆగస్టు 2: రైతులకు రూ. 50వేలు వరకు రుణమాఫీ చేయాలని మంత్రివ ర్గం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై రైతులు, �
జగిత్యాల : సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరం అని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎంపీడీవో ఆఫీస్ వేదికగా 23 మంది లబ్దిదారులకు మంత్రి రూ.06,46,0