Peddapur Gurukul | జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల వరుస పాముకాట్లు కలకలం రేపుతున్నాయి. ఈ పాముకాట్ల బారినపడి ఇప్పటికే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు
Assembly Election | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు దేశ, విదేశాల నుంచి వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో గురువారం అర్ధరాత్రి తర్వాత భారీ చోరీ జరిగింది. ముగ్గురు దుండగులు సుమారు 9 లక్షల విలువైన వెండి వస్తువులను అపహరించుకుపోయ�
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలోని పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, జడ్పీ చైర్
జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 12 రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి వినూత్న పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.