ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన అట్టర్ఫ్లాప్ అయ్యింది. శనివారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వ హించిన సీఎం బహిరంగ సభ సక్సెస్ కాలేదు. సీఎం బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా�
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ వర్గ విభేదాలపై టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సిద్ధంచేసిన నివేదిక ఆ పార్టీ అధిష్ఠానంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. హైదరాబాద్ గాంధీభవన్లో మంగళవారం టీపీ�
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివేదికను సిద్ధం చేశారు.
కాంగ్రెస్లో గొడవలు సహజమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలు ఉంటాయని తెలిపారు.
రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు అయోధ్య రామమందిరంలో జరిగిన చోరీపై ఎందుకు మాట్లాడరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, మంత్రి అమిత్
సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి పార్టీ వీడటంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన జీవన్రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడటం బా
పీసీసీ పీఠంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.
దేశంలో 89 క్రిమినల్ కేసులు ఎదురొంటున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని, ఆయన దౌర్జన్యకర పాలనలో రాష్ట్రం అతలాకుతలమైందని, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాల దాడే ఇ�
మున్సిపల్ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి, సిబ్బందిని బండ బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నా
జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని, దీంతో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సిట్ అధికారులు సంయమనం పా టించాలని సూచించారు. ఎ