తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో చెప్పేందుకు సభలు, సమావేశాల్లో కొందరు మర్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. పుష్ప-2 ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం... అని ఆగిపోయారు.
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జీల వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వారి ఎదుటనే తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇన్చార్జీల ఇష్టారీతి నిర్ణయాలు, నియామకాలు, సిఫారసులపై తీవ్రస్
మహిళా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ సోషల్మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మహిళా క�
Jagga Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.. మరో వివాదంలో చిక్కుకున్నారు. దసరా పండుగ రోజున రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించారు. ఇలా వన్యప్రాణులను బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రక�
ప్రజలను భయాందోళలనకు గురిచేస్తున్న హైడ్రా సంగారెడ్డి నియోజకవర్గం జోలికి రావొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టీ జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరికలు జారీ చ�
Prashanth Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలవని జగ్గారెడ్డి.. మా ఎమ్మెల్యేలనే తీసుకెళ్తారా? అని ప్రశ్�
CM KCR | సంగారెడ్డి వరకు మెట్రో రైలు వస్తే మీ దశనే మారిపోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందన్నారు కేసీఆర్. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చ�
CM KCR | గత ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టినా సంగారెడ్డి మీద అలగలేదు.. ఎందుకంటే సంగారెడ్డి నాది కదా.. ఇది నేను పుట్టిన జిల్లా కదా.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన
CM KCR | ఇండియా మొత్తంలో అత్యధిక శాలరీలు పొందుతున్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్ననే పీఆర్పీ అపాయింట్ చేశాం. మళ్ల మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా
CM KCR | సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ ద్రోహి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిన వ్యక్తి అని కేసీఆర్ మండిపడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు �
Jagga Reddy | మున్సిపల్ ఎన్నికల నుంచి రిగ్గింగులు చేసి గెలిచిన చరిత్ర తనదని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి నిస్సిగ్గుగా, బాహాటంగా చెప్పుకున్నారు. ఆయన బుధవారం ఎన్టీవీ క్వశ్చన్ అవర్ కా�
Congress | పటాన్చెరు టికెట్ విషయంలో సీనియర్ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ మధ్య దుమారం రేగినట్టు తెలిసింది. వీరిద్దరూ ఆ టికెట్ను తమవారికి ఇవ్వాలంటే తమవారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నీలం మధుకు జగ�
సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి మూడుసార్లు గెలిచారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రులకు ఆయన సన్నిహితంగా ఉండేవారు. కానీ, సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం చిత్తశుద్ధితో కృషి చేయలేదు.