జగన్నాథుడి రథ చక్రాలుగా సుఖోయ్-30 యుద్ధ విమాన టైర్లను వినియోగించనున్నారు. కోల్కతాలోని జగన్నాథ ఆలయ నిర్వాహక సంస్థ ఇస్కాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో స్వామివారి రథానికి బోయింగ్ విమాన టైర్లను విన
Priest Serving Mahaprasad At Dining Table | ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ జగన్నాథ స్వామి మహా ప్రసాదాన్ని బీచ్ రిసార్ట్ వద్ద టేబుల్పై భోజనం చేస్తున్న వారికి పూజారి వడ్డించారు. అయితే ఆలయ సంప్రదాయానికి విరుద్ధంగా ఆ పూజారి ఇలా చేయడాన�
Jagannath Temple | ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రసిద్ధ జగన్నాథ ఆలయంపై డ్రోన్ ఎగిరింది. సుమారు అరగంట పాటు అక్కడ తిరిగింది. దీంతో ఈ సంఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Puri Laddu | తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ వివాదం తలెత్తిన ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరీ జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించే నెయ్యి నాణ్య�
Ratna Bhandar: జగన్నాథ ఆలయ రత్నభండార్ను ఇవాళ మళ్లీ తెరిచారు. రెండోసారి టెక్నికల్ సర్వే నిర్వహిస్తున్నారు. పురావాస్తు శాఖ ఆధ్వర్యంలో రత్నభండార్ను ఓపెన్ చేశారు. దీంతో దర్శనాలు ఆపేశారు. మూడు రోజుల
Ratna Bhandar: పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ను రెండు రోజుల క్రితం ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రత్న భండార్ లోని లోపలి గదిని డూప్లికేట్ కీస్తో ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ డూప్లికే
Ratna Bhandar | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలోగల రత్న భాండాగారం ఇవాళ తెరుచుకోనుంది. దాదాపు 46 ఏండ్ల తర్వాత ఈ రత్న భాండాగారాన్ని తెరువబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి పెద్ద ఎత్తున ప్రత్యేక ట్రంకు పెట్టెలను తెప్ప�
Puri temple | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్నది. ఈ నెల 14న రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ.. ఆ మేరకు ఒడిశా సర్కారు
Ratna Bhandar | దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూరీలో జగన్నాథ దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి దర్శనమిస్తాడు. ఆలయ�
ఒడిశాలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ ఆలయానికి (Puri Jagannath Temple) గల నాలుగు ద్వారాలు తెరచుకున్నాయి. గురువారం ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితోపాటు మంత్రులంతా �