Jagannath Temple: జగన్నాథ ఆలయంలోకి అక్రమంగా చొరబడిన 9 మంది బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతానికి చెందని వారు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, 9 మంది బంగ్లాదేశీలను అదు�
Kamiya Jani: కామియా జాని చేసిన వీడియో వివాదాస్పదం అవుతోంది. యూట్యూబర్ కామియాను ఎలా జగన్నాథుడి ఆలయంలోకి రానిచ్చారని బీజేపీ ప్రశ్నిస్తోంది. గో మాంసాన్ని భక్షించే ఆమెను ఎలా టెంపుల్కు ఇన్వైట్ చేశారని బ�
Jagannath Temple | ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవర�
బంజారాహిల్స్ రోడ్ నం 12లోని జగన్నాథఆలయం వద్దమంగళవారం జగన్నాథ రథయాత్ర కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఉత్సవ మూర్తులను అర్చకులు రథం మీదకు చేర్�
Jagannath Rath Yatra | మరికాసేపట్లో దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. పూరీ, అహ్మదాబాద్లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం బయలుదేరనుంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ యాచకురాలు. తాను బిక్షాటన చేయగా వచ్చిన మొత్తం డబ్బును దేవుడికి విరాళంగా ఇచ్చింది. ఈమె పేరు తులా బెహరా. ఒడిశాలోని ఫుల్బని ప్రాంతంలో ఉన్న జగన్నాథ ఆలయం ముందు గత 20 ఏండ్లుగా బిక్షా�
Puri jagannath : నేటి నుంచి భక్తులకు జగన్నాథుడి దర్శనభాగ్యం | పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ స్వామి ఆలయంలో నేటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్ మార్గదర్శకాల మేరకు సాధారణ భక్తుల కోసం సోమవారం ఆలయం తెరుస్తున్నట
Puri Temple: ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగన్నాథస్వామి ఆలయంలోకి ఈ నెల 23 నుంచి భక్తులను అనుమతించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయాన్ని ఈ నెల 16 నుంచి తెరువనున్నారు. ఈ నెల 20 వరకు తొలుత స్థానిక భక్తులను మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతిస్తారు. వారాంతపు లాక్డౌన్ నేపథ్యంలో శని, ఆది వారాల్లో �
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఒడిశా పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాది భక్తులు లేకుండానే జరుగనుంది. రహదారిపై మార్గమధ్యలో ఇండ్ల, హోటళ్ల పైకప్పులపై నుంచి
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఈ ఏడాది సైతం పూరీలోని జగన్నాథుడి రథయాత్ర భక్తులు లేకుండానే జరుగనుంది. టీకాలు పొందిన, కరోనా నెగెటివ్ ఉన్న సేవలకులను మాత్రమే పూజ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇ�
జగన్నాథుడి దర్శనం.. జూన్ 15 వరకు బంద్ | కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పూరీలోని ప్రఖ్యాత జగన్నాథుడి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది.