మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నేత దామోదర లొంగిపోతున్నట్లు మీడియా, సోషల్మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తెలిపారు.
Bala Krishna | నందమూరి నటసింహం బాలయ్య జూన్ 10న తన 65వ బర్త్ డే జరుపుకున్నారు. ఆయనకి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులే కాక పలువురు రాజకీయనాయకులు కూడా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాలయ్య �
Mark Shankar | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే.
Mark Shankar | మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నాలెజినోవా దంపతులకు కలిగిన రెండో సంతానం. పవన్ కల్యాణ్కి మొత్తం నలుగురు పిల్లలు ఉండగా, అందులో రేణూ దేశాయ్కి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు
తెలంగాణకు అన్యాయం చేయడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న సమన్యాయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నిర్మిస్తు
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (AP Assembly) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రతిపక్ష హోదా (Opposition Leader) కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.
Somireddy | వైసీపీ పాలనలో రైతు గురించి జగన్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని, రైతు అనే మాట ఉచ్ఛరించే అర్హత అతనికి లేదని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
Vasireddy Padma | వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. విజయసాయి చీప్ ట్వీట్స్ పెట్టడం సరికాదని ఆమె విమర్శించారు. సీపోర్టు అక్రమాలు, రేషన్ మ
Vasireddy Padma | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేయగా.. తాజగా మహిళా కమిష�
AP Minister Gottipati | దేశ సంప్రదాయాలు పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న జగన్ ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని ఏపీ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.
ఏపీ మాజీ సీఎం జగన్ ఈ నెల 28న కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న అన్ని దే�
Tirumala | తిరుమల లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. దీనిపై వైసీపీ తరఫు న్యాయవాదులు హైకోర్�