Tirumala | వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ప�
Minister Achchennaidu | వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్కు వ్యవసాయంపై అవగాహన లేక కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
YCP MPs | వైసీపీ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రాంరెడ్డి స్పష్టం చేశారు.
Gottipati Ravikumar | వినకొండలో వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే ప్రభుత్వానికి ఆపాదిస్తారా అని మంత్రి గొట్టిరవికుమార్ మండిపడ్డారు. వైసీపీ దివాలాకోరు రాజకీయాలకు ఇదే నిదర్శనమని తెలిపారు. వివాదాన్ని ఇంకా రెచ్చగొట్టేం
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతున్నది. ఈడీ కేసుల్లో జగన్ సహా దాదాపు 130 పిటిషన్లపై పదేండ్లుగా విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Pawan Kalyan | ఏపీ సీఎం వైఎస్ జగన్(CM Jagan) కూటమి నాయకులను తిట్టిన కొలదీ ఇంకా బలంగా మారుతామే తప్ప బలహీన పడమని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
తెలంగాణలో విప్లవ పోరాటాలపై కాంగ్రెస్ కొనసాగిస్తున్న హింసాకాండను వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ బహిరంగ లేఖలో పిలుపునిచ్చారు.
Anakapalli Candidate | ఏపీలో అధికార వైసీపీ పార్టీ (YSRCP) అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పేర్లను ప్రకటించి అందరికంటే ముందువరుసలో నిలిచింది.
YS Sharmila | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అతడి సోదరి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఎక్స్ ట్విటర్ ద్వారా మరోసారి వ్యంగస్త్రాలు సంధించారు.
Nara Lokesh | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండ్ టీం పాల్పడుతున్న అవినీతి , అక్రమాలపై చర్చకు సిద్ధమా? ధైర్యముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాలు విసిరారు.
కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐదేండ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
Pawan Kalyan | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Jagan) తనను తాను అర్జునుడి (Arjun ) గా పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) విమర్శించారు.
MP Keshineni Nani | ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలంగాణకు పారిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.