ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వివేకానంద నగర్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఆర్పీ కాల
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్ వేటు విధించడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ
ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే గొంతునొక్కే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని, ప్రశ్నించే వారిని పగబడితే ఊర్కునేది లేదని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిం�
శాసనసభ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సస్పెన్షన్ నిరసిస్తూ శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జహీరాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో�
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రశ్నించగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్ట
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజవకర్గ పరిధిలో రూ. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ కేం�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మ
కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. జగదీశ్రెడ్డి సస్పెన్షన్కు నిరసనగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు హనుమకొండ జిల్లా కాజీపేట, ములుగు జిల్�
ఆరు గ్యారెంటీలపై ప్రశ్నించినందుకే ఉద్దేశపూర్వకంగా జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేశారని, ఇది అత్యంత దారుణమైన విషయమని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడాన్
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్
కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం లేకనే ప్రశ్నించిన గొంతుకను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేసి దుశ్చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కా�
ప్రజా సమస్యలపై గొంగెత్తితే ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధమైన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై అకారణంగ�
ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం అనైతికం అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు. జగదీశ్రెడ్డి సస్పెన్షన్ను వ్యతిరేకి�