గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం బలవర్థకమైన ఆహారం అందిస్తున్నామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. మంగళవారం భద్రాచలంలోని ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాలు
ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓ, సూపర్వైజర్లు ఓటర్ల సమాచారం ఎన్యుమరేషన్ ఫారంలో నింపేటప్పుడు ఓటర్లకు సంబంధించి సమాచారం సమగ్రంగా ఉండేలా పూరించాలని భద�
పర్యావరణం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడే వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటే మానవాళికి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. శుక్రవారం బూర్గం�
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి, జూన్ ఒకటో తేదీ వరకు భవిత శిక్షణ కేంద్రాలకు పంపించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. భద్రా�
మీరు సాధించిన అత్యుత్తమ మార్కులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతస్థాయి చదువుల్లో జైత్రయాత్ర కొనసాగించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మం
సంక్షేమ, స్వయం ఉపాధి పథకాల కోసం అర్జీలు పెట్టుకునే వారిలో అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేయాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత శాఖల అధికారులను �
ఆదివాసీ గిరిజనుల జీవనోపాధి పెంపొందించడానికి ఐటీడీఏలోని అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. గ్రూప్-1 శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చి�
గిరిజన, ఎస్హెచ్జీ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్, సెర్ప్ సీనియర్ మేనేజర్ భవాని శంకర్ పేర్కొన్నారు.
భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ప్రజలందరూ ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ట ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
క్రీడల్లో ఓటమి సహజమని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ పేర్కొన్నారు. ఒక్క మ్యాచ్లో ఓడినంత మాత్రాన ప్రత్యర్థి జట్లతో శత్రుత్వం పెంచుకోవద్దని సూచించారు. స్నేహపూర్వక ఆటలే క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని �
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్లలో చదువుతున్న విద్యార్థుల వసతి సౌకర్యాలు, వారి చదువులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో బి.రాహల్ సంబంధిత హెచ్ఎంలు, వార్డెన్లను ఆదేశించారు. నారాయణరావ�
వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు సన్నద్ధం చేసే బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత హెచ్ఎం, వార్డెన్లకు సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని �
విద్యార్థులు పాఠ్యాంశాల్లో ప్రాథమిక అంశాలు నేర్చుకునేందుకు, ఉపాధ్యాయులు బోధనా పద్ధతుల్లో వినియోగించేందుకు టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాలు ఎంతో ఉపయోగపడతాయని, టీచర్ల ప్రతిభకు దిక్సూచి�