తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. గుట్ట మల్లారం జీపీఎస్, పగిడేరులోని జీపీఎస్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా �
పదో తరగతి వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులతోనే భవిష్యత్కు మంచి మలుపు అవుతుందని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఉల్వనూరు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుత�
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ సమస్యలపై గిరిజనులు సమర్పించిన వినతుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర
ITDA PO Rahul | పాల్వంచ, ఫిబ్రవరి 24 : పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీసి భవిష్యత్తులో కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి ప్రతిభా ప్రోత్సాహ పరీక్షలు గిరిజన పిల్�
ఇంగ్లిష్, గణితంలో కనీస సామర్థ్యాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఉద్దీపకం వర్క్బుక్స్, వేదిక్ మ్యాథ్స్ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించాలని భద్రాచలం ఐటీడీఏ పీ�
విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. తిప్పనపల్లి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల, చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశ�
ITDA PO Rahul | చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాల, గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఇవాళ భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులు, పాఠశాలకు గుర్తి�
అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ పథకాలు అందిస్తామని, వాటిని సద్వినియోగం చేసుకొని గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిర�
కొండరెడ్ల గూడేల్లో మౌలిక వసతులు కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పూసుగుంట కొండరెడ్ల గ్రామంలో ఐటీడీఏ పీవో రాహుల్లో కలిసి కలెక్టర్ శనివా
ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాల కోసం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్తో �
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ సక్రమంగా జరిగేలా సంబంధిత హెచ్ఎంలు, వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకో
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలు భద్రాచలం ఐటీడీఏ వద్ద చేస్తున్న సమ్మె సోమవారం పదో రోజుకు చేరుకుంది. ఐటీడీఏ వద్ద మోకాళ్లపై పాకుతూ, పొర్లు దండాలు పెడుతూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనుల నుంచి ఏపీవో డేవిడ్రాజ్ అర్జీ�
వర్షపు నీటిని ఒడిసిపట్టి పెరటి తోటలు, కూరగాయల సాగుకు ఆ నీటిని వినియోగించుకుని జీవనోపాధి పొందాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివాసీ గిరిజనులకు సూచించారు. భద్రాచలం ఐటీడీఏలోని కాన్ఫరెన్స్ హాల్లో భార
అభివృద్ధి, సంక్షేమ పథకాలు గిరిజనులకు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో పీవో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. తన పరిధిలోని సమస�