దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగకుండా.. అహర్నిశలు కృషి చేసి అసువులు బాసిన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందని, ఆ స్వేచ్ఛా ఫలాలను మనం అ�
మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి బాధితులు సమర్పించిన అర్జీలను పరిశీలించి ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఐటీడీఏ ఏపీవో డేవిడ్రాజ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ మందిరంలో పీవో ర�
గిరిజనులు తమ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో సో�
ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి ఆయ�
ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు, సీజన్లవారీగా పండ్లు సరఫరా చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సంబంధిత ఏజెన్సీలను ఆదేశించా�