పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఐటీసీ.. 24 మంత్రా ఆర్గానిక్ బ్రాండ్కు చెందిన శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్ను హస్తగతం చేసుకున్నది. పూర్తిగా నగదు రూపంలో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.472.50 కోట్లుగా నిర్ణయించింద�
దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ..షేరు హోల్డర్లకు బొనాంజాను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతీషేరుకు రూ.7.85 లేదా 785 శాతం డివిడెండ్ను ప్రకటించింది.
కేంద్ర బడ్జెట్లో ఈసారి పొగరాయుళ్లకు ఉపశమనం లభించింది. మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో పొగాకు ఉత్పత్తులపై పన్నులో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. వాహన, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ చెల్లించకుండా, రూ.5 కోట్ల మేర మోసం చేసిన బెంగాల్ కోల్డ్ రోలర్స్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు రాష్ట్ర కమర్షియల్ ట్యాక్స్ విభాగం తెలిపింది. సరై�
మండల అభివృద్ధికి ఐటీసీ కర్మాగారం అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు.
మున్నేరు ముంపు సమస్యకు శాశ్వత పరిషారం కోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. మున్నే రు వరద బాధితులకు ఐటీసీ సంస్థ అందించిన రూ.కోటి విలువైన గృహ వ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.5,180.12 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది ఐటీసీ లిమిటెడ్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,462.25 కోట్ల లాభంతో పోలిస్తే 16 శాతం అధికం. సమీక్�
ITC | తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే పారిశ్రామిక రంగం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పారిశ్రామిక కేంద్రమైన సారపాక ఐటీసీ �
దేశీ య ఎఫ్ఎంసీజీ దిగ్గజాల్లో ఒకటైనా ఐటీసీ పగ్గా లు మరోసారి సంజీవ్ పురికి వరించాయి. ప్రస్తు తం సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ పురి మరో ఐదేండ్లపాటు ఇదే పదవిలో కొనస
Market Capitalisation | గతవారం ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ లో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు రూ.1.19,763.25 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. రిలయన్స్, ఐటీసీ భారీగా లబ్ధి పొందాయి.
దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.5,225.02 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,25