ఐటీసీలో 14వ వేతన ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ వద్ద కార్మిక సంఘం నాయకులు, కాంట్రాక్టు కా�
14వ వేతన ఒప్పంద ప్రక్రియను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ �
మండుటెండను సైతం తట్టుకుని కార్మికులు దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం కనికరం చూపడం లేదని, కార్మిక సమస్యలకు న్యాయం జరగాలని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ రిలే దీక్షలతో పోరాటం చేస్తుంటే యాజమాన్యం నిర్
ఐటీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరహార దీక్షలు మంగళవారం 20వ రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరె�
కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు ఐటీసీ యాజమాన్యంతో నిరసన పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు..
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించే విషయంలో ఐటీసీ యాజమాన్యం చర్చలకు రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు..
ఐటీసీ పీఎస్పీడీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఐటీసీ యాజమాన్యం దిగొచ్చేంత వరకు పోరాట నిరసన దీక్ష ఆగదు.. ఆపేది లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర
కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 13వ వేతన ఒప్పంద కాలం ముగిసినా ఆ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు నేటికీ పర�
ఐటీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని బీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ
13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలు పరిష్కరించడంతో పాటు 14వ వేతన ఒప్పందం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో కలిసి చేయాలనే డిమాండ్తో గత మూడు రోజుల క్రితం రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని చేపట్టారు. బుధవారం రాత�
కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడ�
14వ వేతన ఒప్పందం జరుగుతున్న క్రమంలో 13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందం ఆర్యూ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.22 వేల వేతనం తగ్గకుండా అమలు చేయాలని..
సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ అంశాలు పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పంద ప్రక్రియను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతోనే జరిపించాలని డిమాండ్ చ�
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీసీ అధికారులు మాత్రం ప్రోటోకాల్ విషయంలో అందరినీ ఒకేలా గుర్తించాలని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని..