Reliance | గతవారం రిలయన్స్ మినహా టాప్-10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.88 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్ రూ.5,885.97 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది.
నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని తెలంగాణ రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని
బ్యాంకింగ్, ఎనర్జీ షేర్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. 249 పాయింట్లు పెరిగిన సూచీ 61,873 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినా గత కాలమ్లో సూచించిన రీతిలోనే క్రితం వారం ప్రారంభంలోనే నిఫ్టీ ర్యాలీ జరిపి 15,927 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకుంది. అయితే శుక్రవారం అనూహ్యంగా కేంద్ర ప్రభు
గత ఆర్థిక సంవత్సరం 44% పెరుగుదల న్యూఢిల్లీ, జూన్ 22: బహుళ వ్యాపార దిగ్గజం ఐటీసీలో ఏటా కోటి రూపాయలకుపైగా జీతం తీసుకుంటున్న ఉద్యోగులు మరింత పెరిగారు. ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కోటి రూ�
Sarapaka | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని సారపాక (Sarapaka) ఐటీసీ గేటు సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలమధ్య అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 1,747, నిఫ్టీ 536 పాయింట్లు పతనం ముంబై, ఫిబ్రవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రష్యా-ఉ
ఐటీసీ నికర లాభం 30.24 శాతం పెరిగింది. సిగరెట్ ఆదాయం రూ.5,802.67 కోట్ల వరకు పెరిగింది. ఐటీసీ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
న్యూఢిల్లీ, జూలై 24: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం జూన్తో ముగిసిన త్రైమాసికంలో 30.24 శాతం వృద్ధితో రూ. 3,343 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 2,567 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆదా