మున్నేరు ముంపు సమస్యకు శాశ్వత పరిషారం కోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. మున్నే రు వరద బాధితులకు ఐటీసీ సంస్థ అందించిన రూ.కోటి విలువైన గృహ వ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.5,180.12 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది ఐటీసీ లిమిటెడ్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,462.25 కోట్ల లాభంతో పోలిస్తే 16 శాతం అధికం. సమీక్�
ITC | తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలోనే పారిశ్రామిక రంగం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పారిశ్రామిక కేంద్రమైన సారపాక ఐటీసీ �
దేశీ య ఎఫ్ఎంసీజీ దిగ్గజాల్లో ఒకటైనా ఐటీసీ పగ్గా లు మరోసారి సంజీవ్ పురికి వరించాయి. ప్రస్తు తం సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ పురి మరో ఐదేండ్లపాటు ఇదే పదవిలో కొనస
Market Capitalisation | గతవారం ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ లో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు రూ.1.19,763.25 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. రిలయన్స్, ఐటీసీ భారీగా లబ్ధి పొందాయి.
దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.5,225.02 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,25
Reliance | గతవారం రిలయన్స్ మినహా టాప్-10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.88 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్ రూ.5,885.97 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది.
నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని తెలంగాణ రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని
బ్యాంకింగ్, ఎనర్జీ షేర్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. 249 పాయింట్లు పెరిగిన సూచీ 61,873 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినా గత కాలమ్లో సూచించిన రీతిలోనే క్రితం వారం ప్రారంభంలోనే నిఫ్టీ ర్యాలీ జరిపి 15,927 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకుంది. అయితే శుక్రవారం అనూహ్యంగా కేంద్ర ప్రభు