Euro 2024 : ఫుట్బాల్ పండుగకు కౌంట్డౌన్ మొదలైంది. మరో నాలుగు రోజుల్లో జర్మనీ (Germany) వేదికగా ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్షిప్ (Euro 2024) షురూ కానుంది.
వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాని మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో జీ7 కూటమి సమావేశాలు జరుగనున్నాయి.
ఫ్రెంచ్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) క్వార్టర్స్కు దూసుకెళ్లింది. ఆదివారం ముగిసిన మహిళల నాలుగో రౌండ్ మ్యాచ్లో స్వియాటెక్.. 6-0, 6-0తో వరుస సెట్లలో పొటపొవా (రష్యా)ను మట్టికరిప�
Anant Weds Radhika | అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) ఓ ఇంటివాడు అవుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ సుమీత్ నాగల్.. చెన్నై ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ నాగల్ 6-3, 6-4తో డాలిబర్
భారత్లో ప్రముఖ ఉక్కు తయారీ కంపెనీలుగా ఉన్న టాటా స్టీల్కు చెందిన యూకే ప్లాంట్, లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్కు చెందిన ఇటలీ ప్లాంట్ మూసివేత అంచున ఉన్నాయి.
Newlyweds | ఓ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ రిసెప్షన్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా మంచి వేదికను ఏర్పాటు చేసి, సుందరంగా అలంకరించారు. ఇక నూతన వధూవర
దేశం ఏదైనా దాని ఆర్థిక స్థిరత్వాన్ని చాటిచెప్పేది బంగారం నిల్వలే. పసిడి నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత పరిపుష్టిగా ఉన్నట్టు లెక్క. 19వ శతాబ్దం నుంచే దేశాలన్నీ బంగారం నిల్వలు పెంచుకోవడం మొద
గాలిదూరని చోటు లేనట్టే.. ప్రపంచంలో భారతీయులు లేని దేశం ఉండదు అనడం అతిశయోక్తి కాదు. చిన్నా.. పెద్దా తేడా లేకుండా దాదాపు అన్ని దేశాల్లో మనవాళ్లు కాళ్లుమోపారు.
Couple miraculously escapes death | ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు విమాన ప్రమాదాల నుంచి విడివిడిగా ప్రయాణించిన జంట అద్భుతంగా ప్రాణాలతో బయటపడింది. (Couple miraculously escapes death) మహిళకు ఇదే తొలి విమాన ప్రయాణం కావడంతో కాబోయే భర్త చాలా ఆందోళన చెంద
Garisenda Tower: ఇటలీలోని గారిసెండ టవర్ కూలే ప్రమాదంలో ఉన్నది. శిథిల దశకు చేరుకున్న ఆ టవర్ చుట్టూ ప్రత్యేకను ఇనుప కంచెను ఏర్పాటు చేస్తున్నారు. లీనింగ్ టవర్ కూలే ఛాన్సు ఉన్న నేపథ్యంలో ఆ సిటీలో హై అలర
టెన్నిస్ పురుషుల టీమ్ చాంపియన్షిప్గా భావించే డేవిస్కప్ను ఈ యేడాది ఇటలీ గెలుచుకున్నది. ఆదివారం జానిక్ సిన్నర్ రెండో సింగిల్స్ మ్యాచ్ను గెలవగానే ఇటలీ విజేతగా నిలిచింది.