ఏడు దేశాల జీ7 శిఖరాగ్ర సదస్సు శనివారంతో విజయవంతంగా ముగిసినట్టు సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంపు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై వివిధ దే�
EURO 2024 : ఫుట్బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్షిప్ (EURO 2024) మొదలైంది. జర్మనీ (Germany)లో సందడి వాతావరణం నడుమ సాకర్ పండుగ షురూ అయింది. టోర్నీ తొలి పోరులో ఆతిథ్య జర్మనీ �
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరుగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపూలియో వేదికగా ఈ సమావేశం జరుగుతున్నద�
Euro 2024 : ఫుట్బాల్ పండుగకు కౌంట్డౌన్ మొదలైంది. మరో నాలుగు రోజుల్లో జర్మనీ (Germany) వేదికగా ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్షిప్ (Euro 2024) షురూ కానుంది.
వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రధాని మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని పుగ్లియాలో జీ7 కూటమి సమావేశాలు జరుగనున్నాయి.
ఫ్రెంచ్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) క్వార్టర్స్కు దూసుకెళ్లింది. ఆదివారం ముగిసిన మహిళల నాలుగో రౌండ్ మ్యాచ్లో స్వియాటెక్.. 6-0, 6-0తో వరుస సెట్లలో పొటపొవా (రష్యా)ను మట్టికరిప�
Anant Weds Radhika | అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) ఓ ఇంటివాడు అవుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ సుమీత్ నాగల్.. చెన్నై ఓపెన్ ఫైనల్కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ నాగల్ 6-3, 6-4తో డాలిబర్
భారత్లో ప్రముఖ ఉక్కు తయారీ కంపెనీలుగా ఉన్న టాటా స్టీల్కు చెందిన యూకే ప్లాంట్, లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్కు చెందిన ఇటలీ ప్లాంట్ మూసివేత అంచున ఉన్నాయి.