Italy: ఇటలీలో వ్యవసాయ కార్మికుడిగా పని చేస్తున్న 31 ఏళ్ల పంజాబీ వ్యక్తి విషాదకర రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. వ్యవసాయక్షేత్రంలో పనిచేస్తున్న సమయంలో అతని చేయి తెగిపోయింది, అయితే ఉద్యోగం కల్పిం�
ఇటలీలో భారత వ్యవసాయ కార్మికుడు అమానవీయ పరిస్థితుల్లో చనిపోయాడు. గడ్డికోసే మిషన్లో కార్మికుడి చేయి పడి తెగిపోగా, బాధితుడిని దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించకుండా ఇంటి వద్ద రోడ్డు పక్కన పడేశారు.
EURO 2024 : జర్మనీ ఆతిథ్యమిస్తున్న సాకర్ పండుగ యూరో చాంపియన్షిప్ (EURO 2024)లో గోల్స్ వర్షం కురుస్తోంది. టోర్నీ ఆరంభమైన రెండు రోజులకే రికార్డు స్థాయిలో బంతి గోల్ పోస్టులోకి దూసుకెళ్లింది.
ఏడు దేశాల జీ7 శిఖరాగ్ర సదస్సు శనివారంతో విజయవంతంగా ముగిసినట్టు సదస్సుకు ఆతిథ్యమిచ్చిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంపు, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై వివిధ దే�
EURO 2024 : ఫుట్బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్షిప్ (EURO 2024) మొదలైంది. జర్మనీ (Germany)లో సందడి వాతావరణం నడుమ సాకర్ పండుగ షురూ అయింది. టోర్నీ తొలి పోరులో ఆతిథ్య జర్మనీ �
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరుగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపూలియో వేదికగా ఈ సమావేశం జరుగుతున్నద�