నిరుద్యోగ యువత కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్లో ఏర్పాటు చేస్తున్నట్లు టాస్క్ ప్రాంతీయ కేంద్రాల ముఖ్య అధికారి �
KARIMNAGAR | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 4 : శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల(ఆటానామస్) వాణిజ్య, వ్యాపార పరిపాలన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ ను క్షేత్ర పర్యటనలో భాగం
యువతకు ఉద్యోగాలతోపాటు ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఐటీ పార్కుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఐటీ టవర్కు రూ.40 కోట్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇందుకోసం మాజీ మంత్రి జోగు రామన్న ప్రత్యేక కృషి చేశారని మున్సిపల్ చైర్మన్ జోగు ప్�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో ధూసుకుపోతుంది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వం పల�
Telangana | సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఇతర పెద్ద పట్టణాలు, విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ.. తెలంగాణ సిద్ధించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీఎం కేసీఆర్, ఐటీ మం�
CM KCR | ఖమ్మం నగరంలో ఐటీ టవర్ వస్తుందని కలోనైనా ఊహించామా? అని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్న�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యాన ఓరుగల్లు మహానగరంలో శుక్రవారం అభివృద్ధి, సంక్షేమ ఉత్సవం కొనసాగింది. నగరంలో రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు అమాత్యుడు రామన్న చేతులమీదుగా ప్రార�
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండలో రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ వేడుక సోమవారం అట్టహాసంగా జరిగింది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ఆ
బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్(Minister KTR) విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల
మలక్పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహసముదాయంలో నిర్మిస్తున్న ఐ టెక్ న్యూక్లియస్ ఐటీ టవర్కు సోమవారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల
ప్రపంచానికి పాతబస్తీగా పరిచయం ఉన్న మలక్పేటకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) టవర్ రాకతో మహర్ధశ రానున్నది. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన మలక్పేట రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి.
తొమ్మిదేండ్లల్లో పక్క ప్రణాళికాప్రకారం చరిత్రలో నిలిచిపోయే పనులను చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం లో మంత్రి కేటీఆర్ పర్యట�