వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, భావితరాల కోసం బలమైన పునాది వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) శోభ సంతరించుకుంది. గతేడాది ఇదే నెలలో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు జిల్లాలో పర్యటించినపుడు ఐటీ టవర్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చార�
నిజామాబాద్ ఐటీ హబ్లో మరో అంతర్జాతీయ కంపెనీ ఏర్పాటు కాబోతున్నది. ఇటీవల ప్రారంభమైన జిల్లా ఐటీ హబ్లో ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్�
Harish Rao | సిద్దిపేటకు ఐటీ టవర్ రావాలన్నది నా కల.. ఇవాళ ఆ కల నిజంగా కళ్లకు కనబడుతున్నది అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి ప్రజల ఆకాంక్షలు అమలు చేస్తుంటే ఆ ప్రజాప్రతినిధికి మరింత
Minister KTR | నిజామాబాద్ ఐటీ టవర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ను పరిశీలించారు.
Minister KTR | నిజామాబాద్ పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బయల్దేరి వెళ్లారు. నిజామాబాద్లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ఆయన ప్రారంభించనున్నారు.
NRI | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్గా తెలంగాణ నిలిచిందని మహేష్ బిగాల(బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్�
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్లను అందుబాటులోకి తీసుకొచ్చ�
పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో స్థానిక యువతకు ఉపాధి చూపాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. ఎలాంటి కంపెనీలను ఇక్కడకు తీసుకురాలేదు. తెలంగాణ ఏర్పాటు త ర్వాత సర్కారు స్థానికంగా యువతకు కొలువులు కల్పించాల
షాద్నగర్ వరకు ఏర్పాటు కానున్న మెట్రో రైలు సేవలను భవిష్యత్తులో మహబూబ్నగర్ ఐటీ పార్కు వరకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ కలెక�
అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్-2 ఇంటిగ్రేటర్స్ పాలమూరు ఐటీ టవర్లో బ్రాంచ్ను నెలకొల్పేందుకు ముందుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి డా.వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆ �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తయ్యింది. అత్యాధునిక టెక్నాలజీ, కార్పొరేట్ హం గులు, విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్.. ఇందూరు ప్రాంతానికి సరిక�
సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని ర
స్వరాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర సర్కారు పలు రంగాల్లో శిక్షణ ఇస్తూ.. పరిశ్రమలు నెలకొల్పడానికి సహాయ, సహకారాలు అందిస్తున్నది. నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్), టీ ఫ్రైడ్
రాష్ట్ర రాజధానికి సిద్దిపేట జిల్లా కేంద్రం అత్యంత సమీపంలో ఉన్నది. సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న 668 సర్వే నంబర్లోని మూడు ఎకరాల సువిశాల స్థలంలో రూ.45 కోట్లతో జీప్లస�