నల్లగొండ పట్టణానికి ఐటీ పరిశ్రమ రానున్నది. త్వరలో ప్రారంభం కానున్న ఐటీ టవర్లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సొనాటా సాఫ్ట్వేర్' ముందుకొచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాల�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టించామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చినంక పాలమూరులో ఏం మా
IT Tower | మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ�
Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే టీఆర్ మే 6న ప్రారంభిస్తారని క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హైదరాబాద్లోని తన క్యాంప�
పాలమూరు జి ల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవ ర్ నిర్మాణం పూర్తి కావడంతో మే 6న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించా రు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాల
Minister Sirnivas Goud | దివిటిపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మే 6న ప్రారంభంకానుంది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాల
KTR | మహబూబ్నగర్ ( Mahaboobnagar ) జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లి ( Divitipalle ) వద్ద ఏర్పాటు చేసిన ఐటీ టవర్ను ఈనెలాఖరు నాటికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీనివ�
మహబూబ్నగర్ సమీపంలో దివిటిపల్లిలో సుమారు 400 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటీ టవర్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదని, నెలాఖరు నాటికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు.
అగ్రశేణి నగరాలకే పరిమితమైన ఐటీ రంగం ఆదిలాబాద్కూ చేరువైంది. జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 40 కోట్లు మంజూరు చేయడం సర్వత్రా సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నది.
త్వరలోనే జిల్లా కేంద్రంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ ఏర్పాటు చేసి 800 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ�
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) టవర్కు తొలి అడుగు పడింది. మావల మండలంలోని బట్టి సవర్గాం వద్ద మూడెకరాల స్థలం కేటాయించారు. ఇటీవలే కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గ�